నిమ్మనపల్లి: భూ వివాదం నేపథ్యంలో మహిళపై దాడి.

0
83

నిమ్మనపల్లి మండలంలో భూ వివాదం కారణంగా గారబురుజు గ్రామానికి చెందిన నాగరత్న (40) అనే మహిళపై శుక్రవారం కొందరు వ్యక్తులు మూకుమ్మడిగా దాడి చేశారు. ప్రభుత్వం మంజూరు చేసిన ఇంటి స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నించడాన్ని అడ్డుకోవడంతో ఈ ఘటన చోటుచేసుకుందని బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ దాడిలో నాగరత్నకు గాయాలయ్యాయని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బాధితులు అధికారులకు ఫిర్యాదు చేశారు.

Search
Categories
Read More
Kerala
Kerala: Wife allegedly murdered husband in Kannur's Kaithapram village
Kannur Murder Case: Auto Driver’s Wife Arrested for Allegedly Orchestrating Husband’s...
By BMA ADMIN 2025-05-20 05:14:04 0 2K
Entertainment
Suriya’s 'Karuppu' Dominates Box Office After Release Delays
The highly anticipated action drama Karuppu, starring Suriya and Trisha Krishnan, has stormed the...
By Dunna Jessicaruth 2026-05-18 11:41:47 0 83
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం : రోడ్డు పనులను పరిశీలించిన కలెక్టర్
అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ శనివారం సదుం మండలంలోని గొంగివారిపల్లి గ్రామపంచాయతీ...
By Kothuru Murali 2026-03-01 14:21:35 0 120
Telangana
తెలంగాణ రైతులకు శుభవార్త..మూడు విడతల్లో రైతు భరోసా తొలి విడత ఈనెల 22న
తెలంగాణలోని రైతులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కొన్ని రోజుల నుంచి రైతు భరోసా...
By Ponnala Srinivasrao 2026-03-15 17:16:42 0 263
Uttarkhand
Nihang-Police Standoff Ends Peacefully in Uttarakhand
A standoff between a group of Nihangs and the Uttarakhand Police at the Himachal...
By Navya Sree 2026-06-27 05:58:12 0 53
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com