100 సం. బావి విక్రయంపై కోర్టును ఆశ్రయించిన గ్రామస్థుడు.

0
80

మదనపల్లె మండలం కొత్తవారిపల్లె రెవెన్యూ గ్రామంలోని రెడ్డివారిపల్లెలో ఉన్న 100 సంవత్సరాల చరిత్ర కలిగిన మంచినీటి బావి, రెండు చింత చెట్లను గ్రామస్థులకు తెలియకుండా రూ. 2. 35 లక్షలకు విక్రయించారని గిడ్డ రామచంద్ర గురువారం ఆరోపించారు. ఈ విషయమై అభ్యంతరం వ్యక్తం చేయగా బెదిరింపులకు పాల్పడ్డారని తెలిపారు. పోలీసులను ఆశ్రయించగా ఇది సివిల్ వివాదమని కోర్టును ఆశ్రయించాలని సూచించారని చెప్పారు. దీంతో గురువారం మదనపల్లె కోర్టులో అర్జీ సమర్పించి న్యాయం చేయాలని కోరారు.

Search
Categories
Read More
Business & Finance
June GST Growth Strengthens Mizoram's Growth Outlook
India's Goods and Services Tax (GST) collections rose 13.9% year-on-year to ₹1.94 lakh crore in...
By Navya Sree 2026-07-02 07:13:45 0 48
Andhra Pradesh
నాటు సారా, నకిలీ మద్యం నియంత్రణపై కఠిన చర్యలు: కలెక్టర్.
అన్నమయ్య జిల్లాలో నాటు సారా, నకిలీ మద్యం అమ్మకాలను అరికట్టడానికి కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా...
By Pagadala Venkateswar 2026-01-29 07:34:37 0 150
Business & Finance
Protect Your Business with Timely Annual Compliance
Proprietorship annual compliance involves filing income tax returns, maintaining proper books of...
By Navya Sree 2026-07-18 06:09:43 0 34
SURAKSHA
Harmeet Singh, IPS: Leading Assam Police with Courage
The Journey Begins "A police force earns public trust not only through...
By Fathima Safa 2026-07-23 02:45:44 0 11
Telangana
బతుకుదెరువు కరువైంది కరుణించని ప్రభుత్వం
బతుకుదురువే కరువైంది ఇది తెలంగాణ రాష్ట్రంలోని ఆశ వర్కర్ల పరిస్థితి నిత్యం ప్రజాసేవలో ఉండే ఆశ...
By Kadari Komuravelli 2026-03-26 16:00:21 0 357
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com