ఏఐఎస్ఎఫ్ తాలూకా సహాయ కార్యదర్శి హాజీ బాబు

0
207

ఎమ్మిగనూరు పట్టణంలోని అధిక ఫీజులు వల్ల ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్ తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు ముందస్తు ఫీజుల వాళ్ళ తల్లిదండ్రులు వేధిస్తున్నటువంటి ప్రైవేట్ స్కూల్ పై అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ సహాయ కార్యదర్శి హాజీ బాబు డిమాండ్ చేశారు. మాట్లాడుతూ వేములూరు పట్టణంలోని ముందస్తు అడ్మిషన్లు పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారని తెలియజేశారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్దవెత్తున ధర్నాలు నిర్వహిస్తామని వారు డిమాండ్ చేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లిలో చిన్నారి రిషిక కుటుంబ సభ్యులు పరామర్శించిన రాజంపేట పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు
మదనపల్లిలో చిన్నారి రిషిక కుటుంబ సభ్యులను పరామర్శించిన రాజంపేట పార్లమెంటు తెలుగుదేశం పార్టీ...
By Benguluri Madhubabu 2026-02-18 03:42:28 0 260
Business & Finance
J&K Job Outsourcing Debate Raises Employment Concerns
The outsourcing of more than 22,000 government-related jobs in Jammu and Kashmir has triggered...
By Navya Sree 2026-06-30 05:09:30 0 55
Andhra Pradesh
మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణరెడ్డి గారి కుమారులు శ్రీ విగ్నేష్ రెడ్డి గారు మార్కాపురం నియోజకవర్గంలో వివిధ శుభకార్యాలలో పాల్గొన్నారు.
ఈరోజు మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణరెడ్డి గారి కుమారులు శ్రీ విగ్నేష్ రెడ్డి గారు...
By Chennaiah Kati 2026-06-21 13:53:36 0 88
Telangana
మున్సిపల్ కార్పొరేషన్ లో మేయర్ గారి తక్షణ స్పందన
మున్సిపల్ కార్పొరేషన్ లో మేయర్ గారి తక్షణ స్పందన  మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని...
By Pinnehasan Odela 2026-03-08 14:12:04 0 199
Andhra Pradesh
పుంగనూరు: మద్యం మత్తులో డ్రైవ్ చేయడంతో ప్రమాదం.
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలోని యుఎన్ఆర్ సర్కిల్ 42వ జాతీయ రహదారిపై చిత్తూరు నుంచి అనంతపురం...
By Kothuru Murali 2026-01-28 09:10:02 0 161
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com