వైరల్ అవుతున్న కార్టూన్.| (thought provoking)

0
124

 

 

 

హైదరాబాద్ :  కొత్త సంవత్సరం 2026కు స్వాగతం పలుకుతూ సోషల్ మీడియాలో మృత్యుంజయ వేసిన ఒక కార్టూన్ చిత్రం వైరల్ అవుతోంది.

 

ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ, ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 

2 సంవత్సరాలు అంటూ.. 

0 సంక్షేమం అని చూపిస్తూ, 

2 లక్షల ఉద్యోగాలేవీ, 

6 గ్యారంటీలు ఎక్కడ. 

అనే ప్రశ్నను 2026 ఈ కార్టూన్ వ్యంగ్యంగా లేవనెత్తుతోంది. 

 

ప్రజల భావోద్వేగాలను ప్రతిబింబించేలా రూపొందిన ఈ చిత్రం నెటిజన్లలో చర్చకు దారి తీస్తోంది.

#sidhumaroju   

Search
Categories
Read More
Telangana
నేటి నుంచి టెన్త్ పరీక్షలు ప్రారంభం
నేటి నుంచి ప్రారంభం కానున్న పదవ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రామయంపేట...
By Katiyala JeevanRaj 2026-03-14 03:37:13 1 937
Andhra Pradesh
ప్రజలకు హెల్మెట్ పై అవగాహన బైక్ ర్యాలీ
బాపట్ల జిల్లా ఎస్పీ బీ ఉమామహేశ్వర ఆదేశాల మేరకు చీరాల డి.ఎస్.పి మోయిన్ సారథ్యంలో చీరాల రెండో పట్టణ...
By Vadlamudi NagaVenkat 2026-04-05 13:11:41 0 54
Andhra Pradesh
ఎన్టీఆర్ పుట్టిన గడ్డ గుడివాడ రావడం నాకెంతో ఆనందంగా ఉంది హీరో నాగార్జున
*ఏఎన్ఆర్ పుట్టిన గడ్డ గుడివాడ రావడం నాకెంతో భావోద్వేగంగా ఉంది:హీరో నాగార్జున*   *ఘనంగా...
By Rajini Kumari 2025-12-17 08:38:22 0 162
Andhra Pradesh
అదే జోరు అదే హోరు నాలుగో మండలం గూడూరు జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం సూపర్ హిట్
గూడూరు నలుమూలల నుంచి కదిలిన జనసేన కార్యకర్తలు ప్రజానేత సంధ్య విక్రమ్ కుమార్ కు జననీరాజనాలు...
By mahaboob basha 2025-07-14 04:01:15 0 1K
Business
Karnataka’s MSIL Enters Digital Chit-Fund Market
Mysore Sales International Ltd (MSIL) is revamping its ₹500 cr chit-fund operations via a new...
By Bharat Aawaz 2025-06-26 11:45:14 0 2K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com