ఉప సర్పంచ్ కేదారి సాయం
Posted 2026-06-10 15:56:15
0
397
భారత్ ఆవాజ్ న్యూస్ రాజాపేట జూన్ 10 ఇటీవల రాజాపేట గ్రామంలో మరణించిన భోగ సత్తయ్య గారి కుటుంబానికి స్వాతి చికెన్ సెంటర్ ఉపసర్పంచ్ నెమలికేదారి గౌడ్ గారు బుధవారం 50 కేజీల బియ్యం అందజేశారు ఈ కార్యక్రమంలో మిత్రులు నెమలి మహేందర్ గౌడ్. వెంగల్ దాస్ హరిదాసు. సంఘం గోపి. బల్ల కృష్ణ. గరిదాసు శ్రీశైలం. సన్నపూరు నర్సింలు. రచ్చ కేశవులు. పిండికూర మహేష్. గొల్లన్న ప్రశాంత్. శ్రీరాముల ప్రశాంత్ .నగేష్. సంజయ్. అజయ్. మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Himachal Boosts Apple and Horticulture Sector in 2026
Himachal Pradesh continues to strengthen its apple and horticulture sector through initiatives...
డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు.|
హైదరాబాద్ : భారతీయ జనతా పార్టీ సిద్ధాంతకర్త, జాతీయవాది నాయకుడు డాక్టర్ శ్యామ్ ప్రసాద్...
పుంగనూరులో నుజ్జు నజ్జు అయిన ద్విచక్ర వాహనం
శుక్రవారం రాత్రి పుంగనూరు పట్టణంలో పుంగమ్మ చెరువు కట్టపై పుంగనూరు నుంచి బైరెడ్డిపల్లికి వెళ్తున్న...
West Bengal Police Blood Donation Drives Save Many Lives Monthly
West Bengal Police organizes blood donation camps regularly across districts. Officers donate...
డ్రగ్స్ వాడడం చాలా ప్రమా దం - విశాఖ జిల్లా అధికారుల వెల్లడి
డ్రగ్స్ వాడడం అనేది ప్రతి ఒక్కరి జీవితానికి నాశనం. మరియు మధ్యం నికోటిన్ అన్ని రకాల నొప్పి నివారణ...