జూన్ 11న బీఎస్పీ రాయలసీమ జోనల్ సభ.
Posted 2026-06-08 15:46:35
0
65
దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ, ఈ నెల 11న అనంతపురంలో నిర్వహించనున్న రాయలసీమ జోనల్ సమావేశాన్ని విజయవంతం చేయాలని బీఎస్పీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు యుగంధర్ సోమవారం పిలుపునిచ్చారు. మతం మారిన కారణంతో దళిత క్రైస్తవులకు ఎస్సీ హక్కులు నిరాకరించడం అన్యాయమని, కేంద్ర ప్రభుత్వం తక్షణమే వారికి ఎస్సీ హోదా, రిజర్వేషన్లు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సభకు జిల్లా నుండి కార్యకర్తలు భారీగా తరలిరావాలని కోరారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
సెప్టెంబర్లో "బతుకమ్మ" OTT సినిమా
రచయిత మరియు దర్శకుడు గా "బతుకమ్మ "టైటిల్ తో సినిమా త్వరలో చేయబోతున్నట్టు శ్రీను రావు పొన్నాల...
The Veteran Strategist: The Journey of Shri. Bipul Pathak, IAS
Mastering Governance: A Legacy of Administrative Excellence:
Shri. Bipul Pathak, a seasoned...
The Sentinel of Order: The Journey of Virender Singh
Integrity in Uniform: A Legacy of Steadfast Service:
Shri. Virender Singh, a distinguished...
ESI Registration for Employee Health and Security
ESI Registration helps eligible businesses provide medical, sickness, maternity, disability, and...
పుంగనూరు: పుంగునూరు పట్టణంలో ఇంటర్ ఇన్విజిలేటర్ తొలగింపు
పుంగనూరు ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రంలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లిష్ పేపర్...