​కూటమి పాలనలో గ్రంథాలయాలకు పూర్వవైభవం: వి. ఆర్ రాసాని.

0
77

ఆదివారం మదనపల్లి ప్రధాన శాఖ గ్రంథాలయాన్ని సందర్శించిన ఏపీ గ్రంథాలయ పరిషత్ సభ్యులు డాక్టర్ వి. ఆర్ రాసాని, ఏపీలోని కూటమి ప్రభుత్వం గ్రంథాలయాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని తెలిపారు. అమరావతిలో రూ. 137 కోట్లతో అతిపెద్ద గ్రంథాలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టామని, గ్రంథాలయాల ద్వారానే ఆర్థిక, సామాజిక అభివృద్ధి సాధ్యమని ఆయన పేర్కొన్నారు. మంత్రి లోకేష్ సిబ్బంది వేతనాల పెంపు, ఇతర సమస్యలను పరిష్కరించి గ్రంథాలయ వ్యవస్థను బలోపేతం చేసేందుకు దృఢనిశ్చయంతో ఉన్నారని స్పష్టం చేశారు.

Search
Categories
Read More
Telangana
తిరుమలగిరిలో జ్ఞాన దీపం.. నూతన గ్రంథాలయం ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ గణేష్.|
సికింద్రాబాద్ : కంటోన్మెంట్ ప్రాంతంలో విద్యార్థులు, యువతకు జ్ఞానాన్ని అందించే దిశగా కీలక ముందడుగు...
By Sidhu Maroju 2026-04-10 11:59:09 0 178
Telangana
రాజాపేట మండల MROగా జి రవి కిరణ్ కుమార్
రాజాపేట భారత్ ఆవాజ్ న్యూస్ జూన్ 23 పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల...
By Pindikura Mahesh 2026-06-23 17:34:01 0 43
Telangana
రోటరికి అవార్డుల పంట
వివిధ సేవా విభాగల్లోనూ మరో తొమ్మిది అవార్డులు-రోటరీ గవర్నర్ రాంప్రసాద్ చేతులమీదుగా అవార్డుల...
By Bheeshman King 2026-07-03 12:41:36 0 194
Andhra Pradesh
పదవి విరమణ చేస్తున్న పోలీసు సిబ్బందికి ఆత్మీయ వీడ్కోలు
కృష్ణా జిల్లా పోలీస్   *పదవి విరమణ చేస్తున్న పోలీసు సిబ్బందికి ఆత్మీయ వీడ్కోలు*  ...
By Rajini Kumari 2026-01-03 09:14:03 0 214
Jharkhand
Palamau Tiger Reserve: Urgent Conservation Needed
A recent report highlights a critical concern for the Palamau Tiger Reserve. While India's...
By Lokeshwari Panthadi 2026-07-02 04:59:08 0 48
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com