నందవరం మండల కేంద్రంలోని బోయ వాల్మీకి విద్యార్థులకు ప్రతిభను సాధించినందుకు పురస్కారాలు అందించడం జరిగింది
Posted 2026-06-07 13:17:20
0
176
నందవరం మండల కేంద్రంలోని బోయ వాల్మీకి పదవ తరగతి విద్యార్థులకు ప్రతిభను సాధించినటువంటి వాల్మీకి విద్యార్థులకు పురస్కార అవార్డులు ఇవ్వడం జరిగింది.
2026 సంవత్సరం 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో నందవరం మండల వాల్మీకి విద్యార్థిని విద్యార్థులు ప్రతిభను సాధించినందుకు ఈరోజు నందవరం శ్రీమాతా బంగారమ్మ దేవి దేవాలయంలో ప్రతిభా పురస్కాలా అందించడం జరిగినది. ఈ కార్యక్రమంలో బోయ వాల్మీకి నాయకులు విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొనడం జరిగింది.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
TDS Returns Ensure Timely and Accurate Tax Filing
TDS Returns are essential for reporting tax deducted at source to the Income Tax Department....
అవినీతి విచారణైతే వేటకుక్కలు, మౌనంగా ఉంటే కాపలాకుక్కలా?
ED, IT, CBIలను BJP వేటకుక్కల్లా ఉపయోగిస్తోంది అనే ఆరోపణ గత కొన్ని సంవత్సరాలుగా విపక్షాలు పదేపదే...
ఫిలింనగర్ క్లబ్ లో ఎన్టీఆర్ లెజెండరీ అవార్డ్స్ ప్రధానోత్సవం
విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు...
కరువు వచ్చినప్పుడు కరెన్సీ కట్టలు కంచంలో పెట్టుకుని తిని బతుకుతారా..సాకేత్ శర్మ
కాలేశ్వరం పేరు వినగానే కాస్ట్–బెనిఫిట్ రేషియో అంటూ కారుకూతలు కూసే వాళ్లను నేను అడుగుతున్నా,...
Arunachal LGBTQ+ Youths Complete IHM Culinary Training
Four youths from AP QueerStation in Arunachal Pradesh have successfully completed an intensive...