హనీ గ్యాంగ్ మా ఊరిలో గుప్త నిధులు ఎత్తుకు పోయింది: స్థానికుడు.
Posted 2026-06-06 05:36:09
0
75
మదనపల్లె ఈశ్వరమ్మ కాలనీకి చెందిన పొత్తూరు మోహన కృష్ణమ నాయుడు అలియాస్ మధుశ్రీ, హనీ గ్యాంగ్ తనను మోసం చేశారని పుంగనూరు మండలం జెట్టిగుంట్లపల్లెకు చెందిన బాధితుడు చంద్ర ఆరోపించారు. తన భూమి, ఇంటి వద్ద పురాతన విగ్రహాలపై శాసనాలు ఉండటాన్ని హనీ గ్యాంగ్ గుర్తించి, తనను నమ్మించి, తవ్వకాలు జరిపి పుట్టలో ఉన్న విలువైన విగ్రహాలను ఎత్తుకెళ్లారని చంద్ర తెలిపారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఆపరేషన్ క్లీన్ స్వీట్లు రెండవ వారానికి శ్రీకారం
విజయవాడ నగరపాలక సంస్థ
30-05-2026
*ఆపరేషన్ క్లీన్ స్వీప్లో రెండో వారానికి...
26 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం.
అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం ఈశ్వరమ్మ కాలనీలో గురువారం విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించి,...
స్వర్ణ ఆంధ్ర - స్వచ్చ ఆంధ్ర కార్యక్రమం
స్వర్ణ ఆంధ్ర - స్వచ్చ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా యర్రగొండపాలెం పట్టణంలోని ఉట్ల స్థంబాల వీధిలోని...
Gurpreet Kaur Deo, IPS: A Trailblazer in Police Leadership
A distinguished 1993-batch Punjab Cadre IPS officer, Gurpreet Kaur Deo has broken barriers...
హెల్మెట్ క్లిప్ పెట్టడం అత్యవసరం :సీఐ వై విఎల్ నాయుడు
హెల్మెట్ ధరించి క్లిప్ పెట్టుకుంటే ప్రాణ రక్షణకు అత్యంత కీలకం
వాహనం నడిపేటప్పుడు తలకు హెల్మెట్...