నిజామాబాద్

0
105

పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని గౌరవ ప్రధాని Narendra Modi గారి మా కే నామ్ పే ఏక్ పెడ్ పిలుపుమేరకు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మొక్కలు నాటడం జరిగింది. కార్యక్రమంలో ధన్‌పాల్‌సూర్యనారాయణ  ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాగమోహన్, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి స్రవంతి రెడ్డి, కార్పొరేటర్లు బంటు ప్రీతి ప్రవీణ్, నాగోల్ల లక్ష్మీనారాయణ, జ్యోతి మురళి, మాయావార్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Business & Finance
What Is ZED? Boost Quality and Business Excellence
ZED (Zero Defect Zero Effect) is a certification scheme introduced by the Government of India to...
By Navya Sree 2026-07-20 06:47:08 0 35
Goa
New Governor Appointed for Goa: Political Upset from NDA
In a rare political move by the NDA, Pusapati Ashok Gajapathi Raju, a veteran from the Telugu...
By Bharat Aawaz 2025-07-17 06:24:38 0 2K
Andhra Pradesh
రామసముద్రం: బండరాయిని ఢీకొన్న బైక్ వ్యక్తికి గాయాలు.
రామసముద్రం - పుంగనూరు రహదారిలోని గాంధీనగర్ సమీపంలో సోమవారం సాయంత్రం ఒక బైక్ అదుపుతప్పి రహదారి...
By Pagadala Venkateswar 2026-02-17 05:23:47 0 164
Telangana
నిజాంపేట్ అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు
నిజాంపేట్ సర్కిల్ లోని పలు కాలనీలలో వెలసిన అక్రమ నిర్మాణాలను మంగళవారం టౌన్ ప్లానింగ్ అధికారులు...
By Ponnala Srinivasrao 2026-03-18 04:19:26 0 294
Andhra Pradesh
విభిన్న ప్రతిభావంతుల జీవితాల్లో వెలుగు నింపుతున్న కూటమి ప్రభుత్వం
విభిన్న ప్రతిభావంతుల జీవితాల్లో వెలుగు నింపుతున్న కూటమి ప్రభుత్వం. దర్శి మండల కేంద్రంలోని...
By Chennaiah Kati 2026-07-07 02:59:49 0 62
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com