బాపట్ల జిల్లాలో జాతీయ నులిపురుగుల దినోత్సవం నిర్వహణ

0
27

బాపట్ల జిల్లా: మంగళవారం బాపట్ల జిల్లాలో జాతీయ నులిపురుగుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంకొల్లు సీడీపీఓ జి. సులోచన రాణి పావులూరు సెక్టార్ పరిధిలోని భీమవరం అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి, అక్కడ ఉన్న మూడు నుండి ఆరు సంవత్సరాల పిల్లలకు నులిపురుగుల నివారణ మందును పంపిణీ చేశారు.
పిల్లల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా ప్రతి చిన్నారికి సమయానుకూలంగా నులిపురుగు మందు ఇవ్వడం ఎంతో ముఖ్యమని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా చిన్నారుల ఆరోగ్యం మెరుగుపడటానికి తోడ్పడుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమానికి సంబంధిత ఎమ్మెల్యే, హెచ్‌పి ఏఎన్ఎం, ఐసీడీఎస్ సూపర్వైజర్ మరియు అంగన్వాడీ సిబ్బంది హాజరయ్యారు.

 

#Narendra

Search
Categories
Read More
Andhra Pradesh
నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన_డా.ఉండవల్లి శ్రీదేవి.
ఈ కొత్త సంవత్సరం మీ అందరి జీవితాల్లో విజయాలు, సంతోషాలు తీసుకురావాలని ఆకాంక్షిస్తూ........
By John Baji 2026-01-01 02:41:32 0 86
Andhra Pradesh
అక్రమ మద్యం కేసు: మాజీ మంత్రి జోగి రమేష్ కోర్టుకు హాజరు.
అన్నమయ్య జిల్లా ములకలచెరువు అక్రమ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్, జోగి రాము సోమవారం ఉదయం...
By Pagadala Venkateswar 2026-02-16 04:51:31 0 22
Andhra Pradesh
మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం ఇంచార్జ్ సబ్ రిజిస్టర్ మహమ్మద్ భవానిపురం ఇంటి వద్ద ACB సోదాలు
ఎన్టీఆర్    మైలవరం నియోజకవర్గం     ఇబ్రహీంపట్నం ఇంచార్జ్ సబ్ రిజిస్టర్...
By Rajini Kumari 2025-12-23 10:20:00 0 102
Andhra Pradesh
చింత మోహన్ కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రెస్ కాన్ఫరెన్స్
విశాఖపట్నం, 10-1-2026, శనివారం.    చింతామోహన్, కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్...
By Rajini Kumari 2026-01-10 12:45:51 0 58
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com