పరిశ్రమల అనుమతులు వేగవంతం చేయాలి: కలెక్టర్.

0
76

అన్నమయ్య జిల్లాలో పరిశ్రమల స్థాపనకు సింగిల్ డెస్క్ విధానం ద్వారా అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన డీఐఈపీసీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత 35 రోజుల్లో వచ్చిన 27 దరఖాస్తుల్లో 16 పరిశ్రమలకు అనుమతులు మంజూరయ్యాయని, మిగిలిన 10 దరఖాస్తులను గడువులోపు పరిష్కరించాలని సూచించారు. ఉత్పాదక రంగానికి చెందిన 27 యూనిట్లకు రూ. 3.76 కోట్ల పెట్టుబడి రాయితీలకు కమిటీ ఆమోదం తెలిపిందని, పీఎంఈజీపీ కింద 74 యూనిట్లకు రూ. 2.26 కోట్ల మార్జిన్ మనీ విడుదల చేశామని, బ్యాంకులు పెండింగ్ రుణాలను త్వరగా మంజూరు చేయాలని కోరారు.

Search
Categories
Read More
SURAKSHA
తెలంగాణ మహిళా పోలీసులు బాలికలకు స్వీయ రక్షణ శిక్షణ
తెలంగాణ మహిళా పోలీసులు ఈరోజు కాలేజీ బాలికలకు ఉచిత స్వీయ రక్షణ శిక్షణ ఇచ్చారు. POCSO చట్టం, మహిళా...
By Kalaga Sailaja 2026-07-06 05:13:15 0 54
Tamilnadu
Stalin Introspects After DMK’s Election Defeat
Following the victory of the Tamilaga Vettri Kazhagam (TVK), DMK President and former CM M.K....
By Dunna Jessicaruth 2026-05-14 11:20:40 0 161
Andhra Pradesh
పుంగనూరు: అగ్నిప్రమాదంలో రూ 20 వేల నష్టం
పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం, కాగతి గ్రామంలో సోమవారం వరిగడ్డి వామికి అగ్ని ప్రమాదం...
By Kothuru Murali 2026-03-17 07:01:17 0 160
Andhra Pradesh
ప్రతి అక్కా చెల్లెమ్మలకు తోడుగా ఉంటాం - మద్దులూరి మహేంద్రనాథ్
నేడు చీరాలలో ఒక పాఠశాల ప్రారంభం చేసేందుకు వెళ్లిన చీరాల అధికార ప్రతినిధి మహేంద్రనాథ్ కు ఓ మహిళ...
By Vadlamudi NagaVenkat 2026-03-08 14:24:42 0 1K
Andhra Pradesh
అన్నమయ్య జిల్లాలో వార్షికోత్సవాలు ఘనంగా ప్రారంభం
అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లిలో శ్రీ అభీష్టద మృత్యుంజయేశ్వర స్వామి వారి...
By Kothuru Murali 2026-04-23 15:04:04 0 89
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com