పుంగనూరు: పూడికతీత పనులను సమగ్రవంతంగా చేయాలి: బీజేపీ

0
86

అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలోని కౌండిన్య నది కాలువ పూడికతీత పనులను సమగ్రంగా చేపట్టాలని బిజెపి నాయకులు అయూబ్ ఖాన్ సోమవారం డిమాండ్ చేశారు. సంవత్సర కాలంలో మూడుసార్లు మట్టి తీసినా, తిరిగి ఆ మట్టి వంకలో పడి పూడిపోతోందని, ఇది ప్రజాధనాన్ని వృధా చేయడమేనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై మున్సిపల్ ప్రత్యేక అధికారి వెంటనే పనులను పరిశీలించి, అవినీతిపై విచారణ చేపట్టాలని కోరారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
కొంత ప్రైవేటీకరణతో ఆర్టీసీకి ఊరట ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ
Avja కృష్ణా    కొంత ప్రైవేటీకరణతోనే ఆర్టీసీకి ఊరట: ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ...
By Rajini Kumari 2026-05-16 14:59:26 0 122
SURAKSHA
Ex-AP Police: Mentors For New Generation Officers
Retired AP police officers ఇప్పుడు new recruits కి mentors గా మారారు. Training colleges లో field...
By Kalaga Sailaja 2026-07-03 13:33:29 0 61
Telangana
ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త చెప్పిన రేవంత్ రెడ్డి సర్కారు
కొత్త ఆరోగ్య, ప్రమాద బీమా పథకాలకు కేబినెట్ ఆమోదం   60 ఏళ్లలోపు ఉద్యోగి సహజ మరణానికి రూ.10...
By Pinnehasan Odela 2026-02-24 15:54:56 0 215
Telangana
మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి - ఘనంగా నివాళులు అర్పించిన ఎమ్మెల్యే.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా :  మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి  ఈరోజు...
By Sidhu Maroju 2025-11-28 13:50:08 0 211
Telangana
Mahatma Jyothi rao jayanti
సామాజిక ఉద్యమాలకు మార్గదర్శి, సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా...
By G k Nookala 2026-04-11 13:36:38 0 183
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com