అభివృద్ధి మా లక్ష్యం - ఎమ్మెల్యే కొండయ్య

0
207

బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గ బుర్లవారిపాలెం గ్రామంలో పెన్షన్ పంపిణీ చేసి, ఐ.టి.సి కొత్తగా నిర్మించిన ఆర్వో వాటర్ ప్లాంట్ ప్రారంభ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించిన చీరాల ఎమ్మెల్యే కొండయ్య.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండయ్య మాట్లాడుతూ కుటమీ ప్రభుత్వం తరఫున మొదటి తేదీ తెల్లవారుజామునే ప్రతి పేదవాడికి పెన్షన్ పంపిణీ చేశారని అన్నారు. బుర్లవారిపాలెం గ్రామానికి ఇప్పటి వరకు నాలుగు కోట్ల రూపాయలు నిధులుగా కేటాయించామని, జలజీవన్ మిషన్ కింద కోటి 20 లక్షలు రూపాయలు విడుదుల చేశామని, ఐటిసి వారి తరఫున ఆర్వో వాటర్ ప్లాంట్ నిర్మించామని తెలిపారు. అభివృద్ధి లక్ష్యంగా చీరాల నియోజకవర్గలో పనిచేస్తామని ప్రజలందరికీ ఏ కష్టం వచ్చిన అండగా ఉంటామని ఎమ్మెల్యే అన్నారు.అనంతరం ప్రజలకు మొక్కలు అందించారు. కార్యక్రమంలో పార్టీ మండల, గ్రామ పార్టీ అధ్యక్షులు, ప్రజలు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
రెండు రోజులుగా కరెంట్ కష్టాలు
బొబ్బిలి మున్సిపాలిటీలోని మల్లమ్మపేట, ఇందిరమ్మ కాలనీ, ఐటీఐ కాలనీ, జగనన్న కాలనీకు రెండు రోజులుగా...
By Boiena Rajesh 2026-04-14 13:45:41 0 166
Telangana
కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారి సన్నిధిలో ఎమ్మెల్యే శ్రీ గణేష్
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా:  కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్  ఈరోజు మహారాష్ట్ర లోని...
By Sidhu Maroju 2025-09-28 12:57:28 0 278
SURAKSHA
Bala Raksha: Prioritizing the Welfare of Vulnerable Children
​The 'Bala Raksha' initiative is a dedicated effort focused on the safety, protection, and...
By Kalaga Sailaja 2026-06-26 11:44:19 0 57
Telangana
నిజామాబాద్. కామదహనంలో పలుగొన్న ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనాయన
నగరంలోని ఆర్య వైశ్యసంఘం లో నిర్వహించిన కమధన కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్త...
By Sadaq Sadaq 2026-03-02 15:01:49 0 160
Andhra Pradesh
సీసీ రోడ్డు ప్రారంభ ఉత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే !!
కర్నూలు : పాణ్యం :  కల్లూరు అర్బన్, 19వ వార్డ్ మారుతి నగర్ లో సీసీ రోడ్డు,జోహారాపురం మెయిన్...
By Hari Krishna 2025-12-24 14:30:09 0 238
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com