అన్నమయ్య జిల్లా: నిజాయితీ చాటుకున్న 108 సిబ్బంది.

0
84

సత్యసాయి జిల్లాకు చెందిన రైతు రెడ్డెప్ప రెడ్డి బి. కొత్తకోటలో ఎర్రగడ్డల డబ్బు వసూలు చేసుకొని వస్తుండగా కారు ఢీకొని మరణించారు. ఆయన జేబులోని రూ. లక్ష నగదును ములకలచెరువు 108 సిబ్బంది మధుసూదన రెడ్డి నిజాయతీతో ఆదివారం వారి కుటుంబానికి అందజేశారు. ఈ సంఘటన 108 సిబ్బంది నిజాయితీని చాటింది.

Search
Categories
Read More
Andhra Pradesh
డేవిడ్ కింగ్ మృతికి బిబిఎస్ కమిటీ ఘన నివాళులు పాలచర్లలో సంతాప సభలో దైవ సేవకుల భావోద్వేగ స్మరణ
ఇటీవల పరమపదించిన బిబిఎస్ గ్రాడ్యుయేట్స్ కమిటీ సలహాదారులు, ఆత్మీయులు ఎస్. డేవిడ్ కింగ్ స్మారకార్థం...
By Ratna Sekhar 2026-02-19 19:55:37 0 992
Andhra Pradesh
వ్యాధి నిర్ధారణలో ల్యాబ్ టెక్నీషియన్ల పాత్ర కీలకం.. బాపట్ల జిల్లా డిఎంహెచ్ ఓ శ్రీమతి డాక్టర్ విజయమ్మ......
  బాపట్ల జిల్లా: ప్రభుత్వ వైద్యశాలల్లో రోగులకు వ్యాధి నిర్ధారణ చేయడంలో ల్యాబ్...
By Gadiyapudi Narendra 2026-02-03 16:08:40 0 199
Telangana
Telangana Strengthens Forest and Wildlife Conservation
Telangana continues to reinforce forest and wildlife conservation through afforestation drives,...
By Fathima Safa 2026-06-29 11:18:53 0 71
Telangana
అల్వాల్‌లో 20 సీసీ కెమెరాల ప్రారంభం.|
"మల్కాజ్‌గిరి సీపీ బి. సుమతి ఐపీఎస్ ఆదేశాలతో నిఘా వ్యవస్థ విస్తరణ.. ఏసీపీ గోపాలకృష్ణమూర్తి...
By Sidhu Maroju 2026-07-06 18:32:53 0 81
Telangana
Grand Opening of Hitech City Railway station tomorrow!!!!!
Tomorrow Our Hitech City Railway station is being launched by our Honourable prime minister Mr....
By Terli Ashok 2026-07-16 04:01:20 0 52
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com