మాదకద్రవ్యాల నిర్మూలనకు పోలీసుల సరికొత్త తనిఖీలు
Posted 2026-05-31 16:20:27
0
76
30/5/26న అన్నమయ్య జిల్లాలో మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా పోలీస్ శాఖ సరికొత్త తనిఖీలకు శ్రీకారం చుట్టింది. జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు అధునాతన 'డ్రగ్ డిటెక్షన్' కిట్లను వినియోగిస్తూ పీలేరు, పుంగనూరు పరిధిలో ముమ్మర తనిఖీలు చేపట్టారు. గతంలో గంజాయి కేసుల్లో పట్టుబడిన నిందితులు, అనుమానితులపై నిఘా ఉంచి ఈ పరీక్షలు నిర్వహించారు. పీలేరు పరిధిలో 8 మందికి, పుంగనూరు పరిధిలో 5 గురికి పరీక్షలు చేయగా అందరికీ నెగిటివ్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. గంజాయి రాపిడ్ టెస్టుల్లో పాజిటివ్ వస్తే కఠిన చర్యలు ఉంటాయని అధికారులు హెచ్చరించారు. గంజాయి, అక్రమ రవాణాపై డయల్ 112, ఈగల్ సెల్ టోల్ ఫ్రీ నెంబర్ 1972కు సంప్రదించాలని సూచించారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
భారీగా తప్పిన ప్రను ప్రమాదం, గిద్దలూరు టు నంద్యాల ఘాట్ నంద్యాల్ ఘాట్ రోడ్
ఈరోజు అనగా 01/05/2026 మధ్యాహ్నం 12 గంటలకి గిద్దలూరు టు నంద్యాల గ్రానైట్న నీ వేసుకొని వెళ్తున్న...
ఒక రోజు ముందే పింఛన్ల పంపిణీ
ఒక రోజు ముందే పింఛన్ల పంపిణీ
AP: రాష్ట్ర ప్రభుత్వం పింఛన్ల పంపిణీపై గుడ్ న్యూస్ చెప్పింది. జనవరి...
పుంగనూరు: యోగ తో మానసిక ప్రశాంతత: సీఐ
అన్నమయ్య జిల్లా, పుంగనూరు ప్రభుత్వ బసవరాజ బాలుర పాఠశాలలో గురువారం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సీఐ...
సుప్రసిద్ధ వీణ విద్వాంసులు సంగీత విద్వాంసులు సుందరం బాలచందర్
సుప్రసిద్ధ వీణా విద్వాంసులు, దక్షిణ భారత చలనచిత్ర దర్శకుడు, నటుడు మరియు సంగీత దర్శకుడు సుందరం...
బడిబాట కార్యక్రమం తో ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు వెలువ
*బడిబాట కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లకు వెల్లువ*
*బీఆర్ నగర్ మున్సిపల్...