రామగుండం, గోదావరిఖని గనులలో పర్యటించిన సింగరేణి సి & ఎండీ బుద్ధ ప్రకాష్ జ్యోతి
Posted 2026-05-29 11:03:07
0
142
సింగరేణి సంస్థ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ డా. బుద్దప్రకాష్ జ్యోతి, ఐఏఎస్ శుక్రవారం రామగుండం-1 ఏరియాలోని జీడీకే-11 ఇంక్లైన్లో గని ఉద్యోగులు మరియు అధికారులతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో సంస్థ ప్రస్తుత పరిస్థితులు, బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకత మరియు నాణ్యతను మరింత మెరుగుపరచడానికి తీసుకోవాల్సిన చర్యలపై నిర్మాణాత్మకంగా సూచనలు, అభిప్రాయాల మార్పిడి జరిగింది.ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు, డైరెక్టర్లు, జనరల్ మేనేజర్లు, అధికారులు, ఉద్యోగులు చురుకుగా పాల్గొని సంస్థ యొక్క స్ఫూర్తిని, పారదర్శకతని, సమష్టి భావనని ప్రతిబింబించారు,ఈ సందర్భంగా గనిలో కొత్తగా ఏర్పాటు చేసిన మ్యాన్ రైడింగ్ సిస్టమ్ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన ఉద్యోగులను సీఎండీ సత్కరించి, వారి అంకితభావం మరియు సేవలను అభినందించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
కాపుల ద్రోహి వైయస్సార్సీపి అన్నమయ్య జిల్లా బలిజ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు గండికోట సుధాకర్
*కాపుల ద్రోహి వైఎస్సార్
రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖ...
టీటీడీ చైర్మన్ వ్యవహార శైలిపై నిరసన
టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వ్యవహారశైలిపై మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి...
విజయవాడ ఇంద్రకీలాద్రి కొండ చర్యలు పటిష్టతను శాస్త్రీయంగా పరిశీలించేందుకు సాంకేతిక బృందం
పత్రికా ప్రకటన
విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం కొండ చరియల పటిష్టతపై...
Zunheboto Halts Illegal Commercial LPG Misuse
The Zunheboto district administration has launched a strict regulatory enforcement drive...
మదనపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి.
మదనపల్లిలో మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో నక్కలదిన్నెకు చెందిన చంద్రబాబు కుమారుడు రంగు...