హమాలీలకు వేతనాలు వెంటనే చెల్లించాలి.. సీపీఐ కొత్తూరు మురళి
Posted 2026-05-27 14:49:34
0
81
చిత్తూరు జిల్లా వ్యాప్తంగా సివిల్ సప్లైస్ హమాలీలకు ఏప్రిల్ నెలకు సంబంధించిన వేతనాలను తక్షణమే చెల్లించాలని ఏఐటియుసి, సీపీఐ నియోజకవర్గ కార్యదర్శులు వెంకటరమణారెడ్డి, రామ్మూర్తి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం పుంగనూరులోని సివిల్ సప్లై గోడౌన్ లో డింగ్ అన్లోడింగ్ చేసే హమాలీలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కష్టపడి శ్రమిస్తున్న హమాలీలకు సకాలంలో వేతనాలు చెల్లించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణిని తెలియజేస్తుందని, ఇది మంచి పద్ధతి కాదని, వెంటనే వేతనాలు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
కొడుకు కోసం తండ్రి విన తులు
కుమారుని ఆరోగ్యం కోసం ఓ తండ్రి పడుతున్న కష్టాలు అంతా ఇంతా కాదు వివరాలకు వెళ్ళే ముందు విశాఖపట్నం...
శామీర్ పేట ORR పై రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి
మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లాలోని శామీర్పేట సమీపంలో ఔటర్ రింగ్ రోడ్డుపై కారు...
Dal Khalsa Urges Sikh MLAs to Appear Before Akal Takht
Dal Khalsa has called upon Sikh Members of the Punjab Legislative Assembly to appear before the...
ఆస్తి కోసం ఎంతకు తెగించావురా.. బతికుండగానే తల్లిని చంపేశాడు… ఇక నెలకు 15 వేలు కట్టాల్సిందే.
ఆస్తి కోసం తల్లి బతికుండగానే రికార్డుల్లో చంపేశాడు కొడుకు. తప్పుడు మరణ ధృవీకరణ పత్రంతో భూమిని...
పుంగనూరు: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలో సోమవారం ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో...