వర్షపు నీటి ప్రతి బొట్టును ఒడిసిపట్టాలి: జిల్లా కలెక్టర్.

0
82

అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, రానున్న వర్షాలను సమర్థవంతంగా వినియోగించుకుని జల వనరులను పెంచాలని అధికారులను ఆదేశించారు. సోమవారం మదనపల్లిలో ఇరిగేషన్, డ్వామా అధికారులతో నిర్వహించిన సమీక్షలో, ఈ ఏడాది 5 శాతం అదనపు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున వర్షపు నీటిని చెరువులు, కుంటల్లో నిల్వ చేయాలని సూచించారు. వృథా ప్రవాహాలను రిజర్వాయర్లకు మళ్లించాలని, ట్యాంక్ టు ట్యాంక్ కనెక్టివిటీ ఛానల్స్ అభివృద్ధికి కార్యాచరణ సిద్ధం చేయాలని ఆయన తెలిపారు.

Search
Categories
Read More
Telangana
‎మీ అన్ననో, తండ్రినో తిడితే మీకు కోపం రాదా? ఎమ్మెల్యే తలసాని
కేటీఆర్ ఉధృతంగా మాట్లాడితే అహంకారం అంటున్నారు.. ఆయన తండ్రిని తిడితే ఆయనకి కోపం రాదా? ...
By Ponnala Srinivasrao 2026-05-18 01:29:59 0 121
Andhra Pradesh
ఇషా గ్రామోత్సవం-2026 పోస్టర్ల ఆవిష్కరణ.
మదనపల్లెలో గురువారం సాయంత్రం 18వ ఇషా గ్రామోత్సవం-2026 పోస్టర్లను రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి...
By Pagadala Venkateswar 2026-06-26 03:25:38 0 56
Telangana
గుండయ్య చెప్పినట్టు....‎డబ్బులు ఊరికే రావుకదా !!??
వారం నుండీ చాలా ఆశ్చర్యకరమైన, నమ్మశక్యం కాని వార్త ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తావుంది.......
By Ponnala Srinivasrao 2026-04-29 04:04:19 0 138
Telangana
పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటిన డిప్యూటీ సీ.ఎం. బట్టి విక్రమార్క, ఎమ్మెల్యే శ్రీ గణేష్
మల్కాజ్ గిరి/ బోయిన్ పల్లి   బోయిన్ పల్లి లోని NIEPID (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది...
By Sidhu Maroju 2025-07-29 12:32:16 0 875
Andhra Pradesh
పుంగునూరు నియోజకవర్గం :పగడాల వారి పల్లిలో పశు ఆరోగ్య శిబిరం.
పుంగనూరు నియోజకవర్గం సోమల మండలం, కందూరు పంచాయతీ, పగడాల వారి పల్లిలో సోమవారం పశువైద్య శిబిరం...
By Kothuru Murali 2026-01-19 12:06:45 0 157
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com