కార్మికులకు గుడ్ న్యూస్.. కనీసవేతనం .20,000

0
33

 

 

TG: పరిశ్రమల్లో పనిచేసే 1.11కోట్ల మంది కార్మికుల కనీస వేతనాలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు CM రేవంత్ మీడియాకు వెల్లడించారు. 'నగర, పట్టణ, గ్రామీణ అని 3జోన్లు చేశాం. ఇక్కడి పరిశ్రమల కార్మికుల్లో అనస్కిల్డ్ వారి వేతనం ₹12750 నుంచి ₹16000కు, సెమీస్కిల్డ్ ₹13152 నుంచి ₹17000కు, స్కిల్డ్ ₹13772 నుంచి ₹18500కు హైస్కిల్డ్ కు ₹14607నుంచి ₹20000కు పెంచాం' అని తెలిపారు. జూన్ 1 నుంచి అమలవుతాయన్నారు

Search
Categories
Read More
Andhra Pradesh
గుంటూరు జిల్లా పెదకాకాని గంజాయి నిర్మూలనే లక్ష్యంగా పోలీసులు
*ప్రెస్ నోట్* *గుంటూరు జిల్లా పోలీస్...* *పెదకాకాని పోలీస్ స్టేషన్* *తేది : 09.01.2026*...
By Rajini Kumari 2026-01-09 10:21:28 0 141
Andhra Pradesh
స్వాతి.మే నెల 22. 05,2025 రోజున ఇంటి నుండి బయటకు వెళ్ళిపోయింది
తెలంగాణ స్టేట్ రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం షాబాద్ గ్రామానికి చెందిన.ఎస్ స్వాతి.మే నెల 22....
By mahaboob basha 2025-07-27 05:32:31 0 871
Andhra Pradesh
మదనపల్లె జిల్లా ఆస్పత్రిలో క్యూలైన్ కష్టాలు: రోగుల ఆవేదన.
మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా రోగులు తీవ్ర ఇబ్బందులు...
By Pagadala Venkateswar 2026-04-22 03:05:48 0 66
Telangana
నిజామాబాద్
Ahead of Bakrid , Nizamabad Police Commissioner P. Sai Chaitanya, IPS, conducted a surprise...
By Sadaq Sadaq 2026-05-23 21:36:36 0 22
West Bengal
Mamata’s Hindi Push in Bengal Sparks Language Debate |
On Hindi Divas, CM Mamata Banerjee announced major steps for Hindi-speaking residents in West...
By Pooja Patil 2025-09-15 10:53:29 0 199
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com