పుంగనూరు: బక్రీద్ పండుగ సందర్భంగా పొట్టేలుకు భలే గిరాకి

0
80

అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలో గురువారం జరిగిన వారపు సంతలో పొట్టేళ్లు భారీగా తరలివచ్చాయి. ఏడాది నుంచి మూడేళ్ల వయసున్న పొట్టేళ్లను రైతులు తీసుకురావడంతో సంతంతా వాటితో నిండిపోయింది. బక్రీద్ పండుగ సందర్భంగా కుర్బానీ కోసం వీటిని ఎక్కువగా కొనుగోలు చేస్తారు. ఈ ఏడాది పొట్టేళ్లకు మంచి గిరాకీ ఏర్పడటంతో, ధరలు 35వేల నుంచి లక్ష రూపాయల వరకు పలుకుతున్నాయి. గత ఏడాది కంటే ఈ ఏడాది పొట్టేళ్లకు అధిక ధర లభిస్తోంది# కొత్తూరు మురళి.

 

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లె: మహిళా రైతుపై తేనెటీగల దాడి.. తీవ్ర గాయాలు.
మదనపల్లె మండలంలోని కోటవారిపల్లిలో మంగళవారం మహిళా రైతు సిద్ధమ్మ (59)పై తేనెటీగలు దాడి చేశాయి....
By Pagadala Venkateswar 2026-03-25 02:54:31 0 169
Telangana
Telangana Accelerates IT and Digital Economy Growth
Telangana continues to strengthen its position as one of India's leading technology hubs, with...
By Fathima Safa 2026-07-06 05:59:05 0 61
Andhra Pradesh
పుంగనూరు: అప్రమత్తంగా ఉంటే ప్రమాదాలు నివారించవచ్చు
ప్రజలు అప్రమత్తంగా ఉంటే అనుకోకుండా జరిగే అగ్ని ప్రమాదాలను నివారించవచ్చని ఇన్చార్జి స్టేషన్ ఫైర్...
By Kothuru Murali 2026-04-19 11:08:54 0 97
Andhra Pradesh
మాలేపాడులో దారి సమస్య.. రహదారి దిగ్బంధం.
మదనపల్లి మండలం మాలేపాడులో టీడీపీలోని రెండు వర్గాల మధ్య తలెత్తిన గొడవ కారణంగా, బుధవారం 13 పల్లెలకు...
By Pagadala Venkateswar 2026-06-11 05:19:01 0 61
Telangana
కంటోన్మెంట్ బోర్డు సిఈఓ మధుకర్ నాయక్ తో ఎమ్మెల్యేశ్రీగణేష్ భేటీ
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కంటోన్మెంట్ బోర్డు సీఈవో మధుకర్ నాయక్ తో...
By Sidhu Maroju 2025-07-14 11:03:26 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com