మదనపల్లె వార్డుల పునర్వ్యవస్థీకరణపై వైఎస్సార్సీపీ సమావేశం.
Posted 2026-05-20 03:36:04
0
80
మంగళవారం సాయంత్రం మదనపల్లెలో వైఎస్సార్సీపీ మాజీ కౌన్సిలర్లు, పార్టీ నాయకులతో మునిసిపల్ వార్డుల పునర్వ్యవస్థీకరణపై సమావేశం జరిగింది. నియోజకవర్గ సమన్వయకర్త ఎస్. నిసార్ అహమద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో, మునిసిపల్ అధికారులు విడుదల చేసిన వార్డుల జాబితాపై అభ్యంతరాలను సేకరించారు. ప్రజల అభిప్రాయాలు, భౌగోళిక పరిస్థితులు, జనాభా అంశాలను పరిగణనలోకి తీసుకుని పునర్వ్యవస్థీకరణ జరగాలని నేతలు అభిప్రాయపడ్డారు. వార్డుల వారీగా అభ్యంతరాలను సిద్ధం చేసి మే 23లోగా పార్టీ కమిటీకి అందజేయాలని నిసార్ అహమద్ సూచించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
"తిరుమలగిరిలో హ్యుందాయ్ షోరూమ్లో ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం."|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ శ్రీమతి బి. సుమతి, ఐపీఎస్ మరియు డిప్యూటీ...
పుంగనూరులో తాండవిస్తున్న అంధకారం
పుంగనూరు పట్టణంలోని ఎన్ఎస్ పేట, కట్టకింద పాలెం, బ్రాహ్మణ వీధి, కుమార్ వీధి, మొదిన్ నాయక్ వీధి...
అంగరంగ వైభవంగా మల్లంపల్లి గ్రామంలో హనుమాన్ భక్తుల నగర సంకీర్తన...
అంగరంగ వైభవంగా మల్లంపల్లి లో హనుమాన్ భక్తుల నగర సంకీర్తన....
భారత్ అవాజ్ న్యూస్:...
Pattadar passbook distribution in vemuru
వేమూరు నియోజకవర్గంలో పట్టాదారు పుస్తకాలు పంపిణీ చేయనున్న చంద్రబాబుగారు...
వేమూరు...
మదనపల్లి కలెక్టరేట్లో జాతీయ జెండాను ఆవిష్కరించిన కలెక్టర్.
77వ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా సోమవారం అన్నమయ్య జిల్లా మదనపల్లి కలెక్టరేట్లో జిల్లా...