ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీ సహకారంతో కొనుగోలు చేయాలి.

0
28

ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వం కొనుగోలు చేసి, ఆర్టీసీ సిబ్బంది ద్వారా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు అన్నమయ్య జిల్లా కలెక్టరుకు సోమవారం వినతిపత్రం సమర్పించారు. పెండింగ్ డీఏలు, ఐఆర్ విడుదల చేయాలని, కొత్త బస్సులు కొనుగోలు చేసి సిబ్బందిని నియమించాలని వారు డిమాండ్ చేశారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి యూనియన్ పోరాటం కొనసాగుతుందని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా చైర్మన్ పివీ బయ్యారెడ్డి, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కె. వి రమణ, జిల్లా కార్యదర్శి బి. సాంబశివరెడ్డి పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
సచివాలయ ఉద్యోగులు సమయపాలన పాటించాలి
సచివాలయ ఉద్యోగులు సమయపాలన పాటించాలని ఎంపీడీవో రవికుమార్ ఆదేశించారు. బొబ్బిలి (M) జగన్నాపురం...
By Boiena Rajesh 2026-04-17 13:26:03 0 114
Telangana
గాదే ఇన్నారెడ్డి అరెస్ట్.|
     హైదరాబాద్ :  మావోయిస్టు భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నందుకు అరెస్ట్...
By Sidhu Maroju 2025-12-21 11:54:18 0 180
Andhra Pradesh
పదవ తరగతి విద్యార్థులకు ఆల్ ద బెస్ట్ చెప్పిన రాజంపేట పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు
పదవ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు ఆల్ ద బెస్ట్ తెలిపిన రాజంపేట పార్లమెంటు టిడిపి అధ్యక్షుడు...
By Benguluri Madhubabu 2026-03-16 05:45:21 0 169
Andhra Pradesh
జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం
పైడి భీమవరం నుంచి రణస్థలం రూట్ లో ఇద్దరు యువకులు 400 సిసి స్పోర్ట్స్ బైక్ అధిక వేగం నడవడం వలన...
By Mukku Ramu 2026-03-16 10:48:57 0 263
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com