ప్రభుత్వ చలివేంద్రాలు ప్రచార ఆర్భాటమే: సిపిఎం విమర్శ.
Posted 2026-05-18 04:22:14
0
81
మదనపల్లెలో ప్రభుత్వ చలివేంద్రాలు కేవలం ప్రచార ఆర్భాటంగానే మారాయని సీపీఎం జిల్లా కార్యదర్శి పి. శ్రీనివాసులు ఆదివారం విమర్శించారు. మండుటెండల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా, అధికారిక చలివేంద్రాల్లో తాగునీరు అందుబాటులో లేకపోవడం దారుణమని ఆయన అన్నారు. ఆదివారం ఆయన ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. చాలా చలివేంద్రాలు ప్రారంభోత్సవానికే పరిమితమయ్యాయని, ప్రజాధనం వృథా అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎండల తీవ్రత దృష్ట్యా నిరంతరం నీరు, మజ్జిగ అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Five IAF Heroes Killed in AN-32 Crash at Jorhat, Assam
The nation mourns the tragic crash of an IAF AN-32 transport aircraft at Assam's Jorhat Air Force...
Maruti Suzuki Expands Manufacturing at Kharkhoda Plant
Maruti Suzuki has commenced commercial production at the second plant of its Kharkhoda...
మంత్రులు కలిసిన జిల్లా అధికార ప్రతినిధి బిజెపి నేత గుర్రాజ్ దేశాయ్
శ్రీ మంత్రి నిమ్మల రామానాయుడు గారిని మరియు మంత్రి శ్రీ టీజి భరత్ గారిని మర్యాదపూర్వకంగా...
COVID Services: Delivering humanitarian aid during challenging times.
During the pandemic, our COVID-19 relief initiatives focused on delivering vital humanitarian aid...
భైరవునిపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికలో లక్ష్మణరావు విజయం...
భైరవునిపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికలో టీడీపీ, సీపీఐ బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్ధి గుండపనేని...