ప్రభుత్వ చలివేంద్రాలు ప్రచార ఆర్భాటమే: సిపిఎం విమర్శ.

0
38

మదనపల్లెలో ప్రభుత్వ చలివేంద్రాలు కేవలం ప్రచార ఆర్భాటంగానే మారాయని సీపీఎం జిల్లా కార్యదర్శి పి. శ్రీనివాసులు ఆదివారం విమర్శించారు. మండుటెండల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా, అధికారిక చలివేంద్రాల్లో తాగునీరు అందుబాటులో లేకపోవడం దారుణమని ఆయన అన్నారు. ఆదివారం ఆయన ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. చాలా చలివేంద్రాలు ప్రారంభోత్సవానికే పరిమితమయ్యాయని, ప్రజాధనం వృథా అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎండల తీవ్రత దృష్ట్యా నిరంతరం నీరు, మజ్జిగ అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఉచిత బస్సు పథకం.. ఇకపై ఆధార్ కార్డ్ లేకుండా టికెట్
ఉచిత బస్సు పథకం.. ఇకపై ఆధార్ కార్డ్ లేకుండా టికెట్ AP: మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి ఆధార్ కార్డ్...
By Gadiyapudi Narendra 2025-12-30 17:30:13 0 291
Telangana
హిందూ స్మశాన వాటిక సమస్యలను జోనల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లిన కార్పొరేటర్ రాజ్ జితేంద్ర నాథ్.
అల్వాల్ సర్కిల్ పరిధిలోని 133 డివిజన్ మచ్చ బొల్లారం కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ ...
By Sidhu Maroju 2025-06-16 18:38:55 0 1K
Andhra Pradesh
అఖండ-2 చిత్ర నిర్మాణ సంస్థకు హైకోర్టులో ఊరట
 అఖండ-2 చిత్ర నిర్మాణ సంస్థకు తెలంగాణ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌లో ఊరట లభించింది....
By SivaNagendra Annapareddy 2025-12-12 10:06:18 0 365
Andhra Pradesh
AP Farmers: రైతులకు శుభవార్త చెప్పిన ఏపీ కూటమి ప్రభుత్వం.
ఆంధ్రప్రదేశ్‌లోని వేలాది మంది రైతులకు కూటమి ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది....
By Pagadala Venkateswar 2026-03-03 06:15:51 0 126
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com