జూన్ 2 నుంచి కొత్త పెన్షన్స్ మంత్రి వివేక్ చెప్పడం జరిగింది....!

0
40

జూన్ 2 నుంచి కొత్త పెన్షన్లు: మంత్రి వివేక్

భారత్ అవాజ్ న్యూస్: 18 మే రోజున తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో మాట్లాడడం జరిగిందిTG: జూన్ 2వ తేదీ నుంచి ప్రభుత్వం కొత్త పెన్షన్లను ఇవ్వనున్నట్లు మంత్రి వివేక్ ప్రకటించారు. బడ్జెట్లో పేర్కొన్నట్లుగా 2లక్షల మందికి కొత్తగా పెన్షన్లు అందిస్తామన్నారు. కొత్త రేషన్ కార్డులను కూడా జూన్ 2 నుంచి జారీ చేస్తామని పేర్కొన్నారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం పెన్షన్లు ఇవ్వలేదని విమర్శించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు పేమెంట్స్ సరిగ్గానే అందుతున్నాయని వెల్లడించారు... దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము.

Search
Categories
Read More
Andhra Pradesh
యర్రగొండపాలెం టీడీపీ పార్టీ కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
యర్రగొండపాలెం టీడీపీ పార్టీ కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు యర్రగొండపాలెం పార్టీ...
By Chennaiah Kati 2026-01-26 11:23:42 0 118
Andhra Pradesh
రైతులకు తక్షణమే అన్నదాత సుఖీభవ కింద రూ.20 వేలు అందించాలి
కోడుమూరు రైతులకు మరియు భూమిలేని కవులు రైతులకు అన్నదాత సుఖీభవ కింద తక్షణమే రూ 20000 ఇవ్వాలని...
By mahaboob basha 2025-06-10 00:32:55 0 2K
Delhi - NCR
Rijiju Cautions Rahul Gandhi Over 'Anti-National' Remarks in Parliament
Rijiju Cautions Rahul Gandhi Over 'Anti-National' Remarks in Parliament Parliamentary Affairs...
By Bharat Aawaz 2025-07-17 08:26:10 0 2K
Andhra Pradesh
మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు పురస్కరించుకొని ముందుగానే శుభాకాంక్షలు తెలియజేసిన వెల్లంపల్లి శ్రీనివాస్ గారు
నేడు తాడేపల్లిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి...
By Rajini Kumari 2025-12-19 12:18:23 0 180
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com