పుంగనూరు నియోజకవర్గం: మామిడి చెట్లను ధ్వంసం చేసిన ఏనుగు

0
35

పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలం, రాయవారిపల్లి పంచాయతీలో ఆదివారం ఒక ఏనుగు మామిడి చెట్లను ధ్వంసం చేసి, టన్నుల కొద్దీ మామిడికాయలను నేలరాల్చడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఉప్పు చెరువుకు చెందిన త్యాగరాజ నాయుడు, కొత్త రామాపురానికి చెందిన విశ్వనాథ నాయుడు, రామచంద్ర నాయుడు ఈ సంఘటనను వివరించారు. ఏనుగు చింతలవంకలోకి వెళ్లిపోయినట్లు రైతులు తెలిపారు. తమ పొలాల వైపు వెళ్లాలంటేనే భయంగా ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Telangana
ఎమ్మెల్యే సీతక్క పంపిణి....
భారత్ అవాజ్ న్యూస్ :తెలంగాణ దివ్యాంగుల, వయోవృద్ధుల, ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల సహకార సంస్థ...
By Gujile Ramu 2026-04-29 15:24:14 0 114
Andhra Pradesh
శాంతి భద్రతల పరిరక్షణ లక్ష్యం: యర్రగొండపాలెం సీఐ గారు ఆకస్మిక తనిఖీలు - కేసు డైరీలు రికార్డుల క్షుణ్ణ పరిశీలన!
శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యం: యర్రగొండపాలెం సీఐ గారు ఆకస్మిక తనిఖీలు – కేసు డైరీలు,...
By Chennaiah Kati 2026-01-31 14:29:43 0 238
Telangana
ప్రిన్సిపల్ కుట్టడంతో విద్యార్థుల నిరసన
కాజీపేట మండలంలోని మడికొండ గురుకుల పాఠశాలలో మంగళవారం ప్రిన్సిపాల్ ఉమామహేశ్వరి 11 మంది...
By Prashanth Goindla 2026-02-10 11:53:44 0 299
Telangana
Justice for Sale: When Police department Silence Turns Public Suffering into Paid Packages
    Is the police department today a symbol of confidence—or a source of fear?...
By Reshma Mohammed 2025-12-27 04:48:31 0 541
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com