నిజామాబాద్

0
52

ఈరోజు TRS అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారిని మంచిర్యాల జిల్లా నాయకులు కొరకొప్పుల మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో కలువడం జరిగింది హైదరాబాద్ లోని రాష్ట్ర కార్యాలయంలో గత ఎన్నికల్లో చెన్నూరు నియోజకవర్గంనుండి MLA గా పోటీ చేసిన శ్రీ వడ్లకొండ రాజేష్ గారిని TRS పార్టీలో జాయిన్ చేసి పార్టీ కోసం పనిచేయుటకు కృతనిచ్చాయంతో ఉన్నాము తెలియజేయడం జరిగింది వారికీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కవిత గారు నిరంతరము ప్రజా సమస్యలపై పోరాటం చేసి ప్రజలకు దగ్గరవ్వాలని తెలియజేశారు, ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు కొరకొప్పుల మహేష్ గౌడ్ తో పాటు జిల్లా నాయకులు ఆర్ సురేష్, వేముల సాయి, మహిళా నాయకురాలు సంధ్య రాణి సోదరి సురేష్ లు పాల్గొన్నారు

Search
Categories
Read More
Telangana
నిజామాబాద్: మినీ నీటి వాటర్ ప్రారంభం
జిల్లా లోని కిషన్‌గంజ్ అశోషియేషన్ అద్వర్యామ్లో ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ...
By Sadaq Sadaq 2026-04-13 17:57:13 0 91
Entertainment
Suriya 46 Officially Launched with Grand Puja Ceremony in Hyderabad
Suriya 46 Officially Launched with Grand Puja Ceremony in Hyderabad South superstar Suriya is on...
By BMA ADMIN 2025-05-21 13:27:38 0 2K
Telangana
ఇంటర్ పరీక్ష ఫలితాలు.. ఏప్రిల్ మూడో వారానికి వాయిదా!
ఇంటర్ పరీక్ష ఫలితాలు.. ఏప్రిల్ మూడో వారానికి వాయిదా! తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల వెల్లడిలో...
By Pinnehasan Odela 2026-04-08 13:32:29 0 136
Andhra Pradesh
వివేకానందరెడ్డి హత్య కేసులో విచారణ వాయిదా.
AP: వివేకానందరెడ్డి హత్య కేసులో తదుపరి దర్యాప్తు అవసరం ఉందా? లేదా?.. ఉంటే ఎవరెవరిని విచారించాలో...
By Pagadala Venkateswar 2026-01-20 06:25:58 0 149
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com