ప్రధాని ముఖ్యమంత్రి సూచనలతో ఇంధన పొదుపు కార్యక్రమాన్ని చేపట్టిన మిల్క్ యూనియన్ చైర్మన్ ఆంజనేయులు

0
63

కృష్ణా

 

*ప్రధాని, ముఖ్యమంత్రి సూచనలతో ఇంధన పొదుపు చర్యలు చేపట్టిన కృష్ణా మిల్క్ యూనియన్ ఛైర్మన్ చలసాని ఆంజనేయులు*

 

 

 పాడి రైతులతో కలిసి సైకిల్ యాత్ర చేసిన చలసాని ఆంజనేయులు

 

హనుమాన్ జంక్షన్ పరిసర ప్రాంతాల గ్రామాలకు సైకిల్‌పై ప్రయాణం సాగిస్తూ పాడి రైతులతో మాట్లాడిన చలసాని ఆంజనేయులు

 

  “పాడి రైతు సంక్షేమం మన మతం - అలుపెరగని సేవ మన అభిమతం” అనే కార్యక్రమంలో పాల్గొని ఇంధన పొదుపు చర్యలు ను రైతులకు వివరించిన చలసాని ఆంజనేయులు

 

*చలసాని ఆంజనేయులు... కృష్ణా మిల్క్ యూనియన్ ఛైర్మన్*

 

 రైతుల సమస్యలు, పాల ఉత్పత్తి అభివృద్ధి, రైతు సంక్షేమం, సహకార రంగ బలోపేతంపై నే మా ఆలోచన

 

సమితి చేపడుతున్న పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అందరూ తెలుసుకోవాలి

 

రైతులు అందరూ వారానికి ఒకరోజు ఇంధన పొదుపు చేస్తూ

 

 సైకిల్, ఇతర ఇంధనేతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా తమ రోజువారీ కార్యక్రమాలు నిర్వహించుకోవాలి

 

 ఇంధన పొదుపు కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి

 

పర్యావరణ హిత జీవన విధానాలను అలవాటు చేసుకోవడం ద్వారా

 

 భవిష్యత్ తరాలకు మంచి వాతావరణాన్ని అందించవచ్చు

 

 *పదవ తరగతిలో అత్యధిక ప్రతిభ కనబరచిన పాడి రైతుల పిల్లలకు నగదు ప్రోత్సాహకాలు అందజేసి, సత్కరించిన చలసాని ఆంజనేయులు*

 

విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అమలు చేస్తున్న నూతన విద్యా విధానాలు

 

 విద్యా సంస్కరణల ఫలితంగానే గ్రామీణ విద్యార్థులు కూడా

 

 పదవ తరగతిలో అత్యధిక మార్కులు సాధించారు

 

  ప్రభుత్వ విద్యను మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు విద్యార్థుల భవిష్యత్తుకు ఎంతో దోహదపడుతున్నాయి

Search
Categories
Read More
Andhra Pradesh
మై టిడిపి పోస్టర్ను ఆవిష్కరించిన రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
మై టిడిపి పోస్టర్ను ఆవిష్కరించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో ప్రతి...
By Benguluri Madhubabu 2026-02-17 05:44:28 0 229
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం : రోడ్డు పనులను పరిశీలించిన కలెక్టర్
అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ శనివారం సదుం మండలంలోని గొంగివారిపల్లి గ్రామపంచాయతీ...
By Kothuru Murali 2026-03-01 14:42:18 0 96
Telangana
కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి, రెడ్డి ఎంక్లేవ్ కాలనీ పర్యటన.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా  : అల్వాల్ జిహెచ్ఎంసి పరిధిలోని 134 డివిజన్ కార్పొరేటర్ శాంతి...
By Sidhu Maroju 2026-01-02 09:44:43 0 166
Andhra Pradesh
గోవులకు సేవ చేస్తున్న ధర్మాత్ముడు
విశాఖ పట్టణానికి చెందిన ఓవ్యక్తి గోసేవలు చేస్తున్నారు. వివరాలకు వెళితే భీమిలి నియోజక వర్గం లో గల...
By Mobbu Venkatramana 2026-03-22 08:32:44 0 268
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com