జనసేన పార్టీ కువైట్ ఆధ్వర్యంలో ఆత్మీయ విందు కార్యక్రమంలో పాల్గొన్న రాజంపేట పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సుగ వాసి ప్రసాద్ బాబు

0
66

కువైట్ జనసేన పార్టీ కువైట్ కార్యవర్గం ఏర్పాటుచేసిన జనసేన పార్టీ కువైట్ ఎన్నారై టిడిపి కువైట్ ముఖ్య అతిధుల ఆత్మీయ విందు కార్యక్రమంలో వినయ్ మహానాడు కార్యక్రమానికి విచ్చేసిన విశిష్ట అతిధులు పలమనేరు ఎమ్మెల్యే శ్రీ అమర్నాథరెడ్డి గారు ఏపీ ఎస్సీ ఏపీ చైర్మన్ రవి నాయుడు గారు రాజంపేట పార్లమెంటరీ టిడిపి అధ్యక్షులు శ్రీ రుగవాసి ప్రసాద్ బాబు గారు సుండుపల్లె మండల టిడిపి అధ్యక్షులు శ్రీ రమేష్ నాయుడు గారిని ఎన్నారై టిడిపి గల్ఫ్ కౌన్సిల్ మెంబర్ శ్రీ కోడూరు వెంకట్ గారు ఎర్రంశెట్టి హరి రాయల్ జనసేన పార్టీ కువైట్ టీం అధ్యక్షులు మర్యాదపూర్వకంగా కలిసి గల్ఫ్లోని ప్రవాసుల సమస్యలపై పలు అంశాలను చర్చించడం జరిగింది . ఈ సందర్భంగా అతిధులు సానుకూలంగా స్పందించి ప్రవాసుల సమస్యలను పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సభ్యులు యూత్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు 

Search
Categories
Read More
Andhra Pradesh
పిల్లి మణిక్యరావు కు స్వగతం పలుకుతూ గుంటూరు అర్బన్ కమిటీ సభ్యులు
పిల్లి మణిక్యరావు కి స్వాగతం పలుకుతూ గుంటూరు అర్బన్ కమిటీ సభ్యులు పదవి ప్రమాణ స్వీకారం లైవ్...
By SivaNagendra Annapareddy 2026-01-21 12:12:27 0 365
Andhra Pradesh
పుంగనూరు: చోరీలకు పాల్పడుతున్న వ్యక్తికి జైలు శిక్ష
అన్నమయ్య జిల్లాలో చోరీలకు పాల్పడుతున్న వ్యక్తికి బుధవారం జైలుశిక్ష పడింది. వివరాల్లోకి వెళితే...
By Kothuru Murali 2026-04-30 11:33:27 0 69
Andhra Pradesh
విజయవాడ కొండపల్లి రైల్వే ట్రా క్ వెంబడి మురుగు సమస్య పరిష్కరించండి కేశినేని శివనాద్
*ప్రచురణార్థం* *22-01-2026*   కొండపల్లి–విజయవాడ రైల్వే ట్రాక్ వెంబడి మురుగు సమస్య...
By Rajini Kumari 2026-01-22 12:13:06 0 154
Andhra Pradesh
మైనర్ బాలిక కిడ్నాప్: జనసేన నేత సాయినాథ్ స్పందన.
అన్నమయ్య జిల్లా, మదనపల్లె సమీపంలోని తంబళ్లపల్లి మొలకలచెరువులో జరిగిన మైనర్ బాలిక కిడ్నాప్ ఘటనపై...
By Pagadala Venkateswar 2026-02-23 06:48:54 0 102
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com