హమాలీల కొరత మిల్లర్ల వద్ద ట్రాక్టర్లు బార్లు తీయడం జరిగింది....!

0
54

భారత్  అవాజ్ న్యూస్:16 మే రోజున 10:40 ని"వరంగల్ జిల్లా నర్సంపేట డివిజన్ వ్యాప్తంగా హమాలీల కొరత కారణంగా మొక్కజొన్న కొనుగోళ్లలో తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. మిల్లుల వద్ద మొక్కజొన్న లోడుతో వచ్చిన ట్రాక్టర్లు రోజుల తరబడి నిలిచిపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. లోడింగ్, అన్లోడింగ్ పనులు ఆలస్యమవడంతో వెయిటింగ్ ఛార్జీలు పెరిగి అదనపు భారం పడుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అదనపు హమాలీలను ఏర్పాటు చేసి సమస్య పరిష్కరించాలని వారు కోరుతున్నారు.... అధికారులు త్వరగా స్పందించగలరని కోరుకుంటున్నా రైతులు.... దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము

Search
Categories
Read More
Andhra Pradesh
విద్యార్థుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యమని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్, ఐ.ఏ.ఎస్., గారు తెలిపారు.
బాపట్ల: విద్యార్థుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యమని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్,...
By Gadiyapudi Narendra 2026-01-22 12:44:17 0 167
Andhra Pradesh
ఐహెచ్ఆర్సి జెనీవా జాతీయ ఆర్గనైజింగ్ కార్యదర్శిగా న్యాయవాది రాజేశ్వరి
చీరాల:  అంతర్జాతీయ మానవ హక్కుల కమిషన్  ఐ హెచ్ ఆర్ సి జెనీవా ఇండియన్ నేషనల్...
By Gadiyapudi Narendra 2026-02-03 05:14:09 0 157
Andhra Pradesh
శ్రీకాకుళం: నేడు జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి కొండపల్లి రాక
నేడు జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి కొండపల్లి రాక సందర్భంగా, ఎస్పీ మరియు ఇతర అధికారుల సమావేశంలో...
By Manda Ramkumar 2026-03-30 01:09:53 0 234
Karnataka
ಧಾರವಾಡದಲ್ಲಿ ೩೫ನೇ ಕೃಷಿ ಮೇಳ ಮಣ್ಣಿನ ಆರೋಗ್ಯ, ಪಾರಂಪರಿಕ ಬೀಜಗಳಿಗೆ ಒತ್ತು
ಧಾರವಾಡದ ಕೃಷಿ ವಿಶ್ವವಿದ್ಯಾಲಯದ ಆವರಣದಲ್ಲಿ ೩೫ನೇ #ಕೃಷಿಮೇಳ ಭರ್ಜರಿಯಾಗಿ ಆರಂಭವಾಗಲಿದೆ. ಈ ಬಾರಿ...
By Pooja Patil 2025-09-13 05:43:48 0 201
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com