ఆ మృతదేహం ఆచూకీ లభ్యం.

0
46

మదనపల్లె మండలం కొండామారిపల్లె సమీపంలో బైపాస్ రోడ్డులో గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒకరు మృతి చెందారు. అయితే అతని నాగార్జున (40)గా గుర్తించారు. గురువారం రాత్రి భార్యను మదనపల్లె మండలంలోని మొలకలదిన్నెలో పుట్టింటిలోంచి తీసుకురావడానికి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అతను అక్కడికక్కడే మరణించారు. పోలీసులు విచారణ చేపట్టి, ఢీకొట్టిన వాహనం వివరాలు తెలుసుకుంటామని తెలిపారు. ఎమ్మెల్యే షాజహాన్ బాషా మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పవన్ కళ్యాణ్: సింగిల్-యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై ప్రజా అవగాహన ఉద్యమం ప్రారంభం |
పవన్ కళ్యాణ్: సింగిల్-యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై ప్రజా అవగాహన ఉద్యమం ప్రారంభం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర...
By Bharat Aawaz 2025-09-20 10:07:41 0 1K
Telangana
పెన్షన్లు, ఇళ్లు ఎక్కడ? కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ లోని  జిహెచ్ఎంసి అధికారులు పనితీరును మెరుగుపరుచుకోవాలని...
By Sidhu Maroju 2026-03-16 13:20:36 0 155
Chandigarh
Political Heat: CM Mann Takes on Centre in Chandigarh
It’s a high-stakes Friday at the Punjab Raj Bhavan area as Chief Minister Bhagwant Mann...
By Dunna Jessicaruth 2026-05-15 09:34:00 0 35
Andhra Pradesh
తిరుమల ఆలయంలో శ్రీకృష్ణదేవరాయల కంచు విగ్రహం
: *తిరుమల ఆలయంలో శ్రీకృష్ణదేవరాయల కంచు విగ్రహం వెనుక ఉన్న కథ* .. *  విజయనగర చక్రవర్తి...
By Rajini Kumari 2026-01-16 12:42:14 0 168
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com