పుంగనూరు: శని త్రయోదశి కి అన్ని ఏర్పాటు పూర్తి: మంజునాథ్
Posted 2026-05-15 15:36:39
0
83
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణ పరిధిలోని 50 రాళ్ల మొరవలో వెలసి ఉన్న శనేశ్వర స్వామి ఆలయంలో ఈనెల 16న జరగనున్న శని త్రయోదశికి ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆలయ అర్చకులు మంజునాథ్ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ, ఉదయం 6 గంటలకు తైలాభిషేకం, పంచామృతాభిషేకాలు ఉంటాయని, అనంతరం శాంతి హోమాలు జరుగుతాయని పేర్కొన్నారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
M. Thennarasan, IAS: Driving Gujarat's Growth Vision
The Journey Begins
"The strength of a progressive state lies in efficient...
The Vanguard of Justice: The Inspiring Journey of IPS Rekha Lohani
A Trailblazing Leader Redefining Public Safety, Integrity, and Women's Empowerment
True...
నిజామాబాద్
షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదానికి గురైన 45వ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి సుమిత్ర...
Ignoring FSSAI Rules Can Trigger Serious Legal Action
Failing to comply with FSSAI guidelines can lead to severe legal and financial consequences for...
అలిండియా అంబేద్కర్ యువజన సంఘం
అలిండియా అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు కమ్మదనం నర్సింహులు, ఏర్పుల దయాకర్...