పుంగనూరు: శని త్రయోదశి కి అన్ని ఏర్పాటు పూర్తి: మంజునాథ్

0
83

అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణ పరిధిలోని 50 రాళ్ల మొరవలో వెలసి ఉన్న శనేశ్వర స్వామి ఆలయంలో ఈనెల 16న జరగనున్న శని త్రయోదశికి ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆలయ అర్చకులు మంజునాథ్ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ, ఉదయం 6 గంటలకు తైలాభిషేకం, పంచామృతాభిషేకాలు ఉంటాయని, అనంతరం శాంతి హోమాలు జరుగుతాయని పేర్కొన్నారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
SURAKSHA
M. Thennarasan, IAS: Driving Gujarat's Growth Vision
The Journey Begins "The strength of a progressive state lies in efficient...
By Fathima Safa 2026-07-20 08:05:06 0 38
SURAKSHA
The Vanguard of Justice: The Inspiring Journey of IPS Rekha Lohani
A Trailblazing Leader Redefining Public Safety, Integrity, and Women's Empowerment  True...
By Kalaga Sailaja 2026-07-21 12:22:51 0 27
Telangana
నిజామాబాద్
షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదానికి గురైన 45వ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి సుమిత్ర...
By Sadaq Sadaq 2026-06-14 12:38:19 0 125
Business & Finance
Ignoring FSSAI Rules Can Trigger Serious Legal Action
Failing to comply with FSSAI guidelines can lead to severe legal and financial consequences for...
By Navya Sree 2026-07-11 07:00:46 0 81
Telangana
అలిండియా అంబేద్కర్ యువజన సంఘం
అలిండియా అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు కమ్మదనం నర్సింహులు, ఏర్పుల దయాకర్...
By Veeresh Kumar 2026-03-26 13:27:04 0 363
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com