పుంగనూరు: శని త్రయోదశి కి అన్ని ఏర్పాటు పూర్తి: మంజునాథ్

0
84

అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణ పరిధిలోని 50 రాళ్ల మొరవలో వెలసి ఉన్న శనేశ్వర స్వామి ఆలయంలో ఈనెల 16న జరగనున్న శని త్రయోదశికి ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆలయ అర్చకులు మంజునాథ్ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ, ఉదయం 6 గంటలకు తైలాభిషేకం, పంచామృతాభిషేకాలు ఉంటాయని, అనంతరం శాంతి హోమాలు జరుగుతాయని పేర్కొన్నారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
సత్యదేవుని ప్రసాదాలు కౌంటర్ వద్ద భక్తులు ఒకరిపై ఒకరు దాడి...
కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం దేవస్థానంలో ఆలయ తొలి పాంచాల...
By BABJI DADALA 2026-02-09 09:24:22 0 499
Telangana
మేడారంలో తెలంగాణ కేబినెట్ భేటీ
మేడారంలో తెలంగాణ కేబినెట్ భేటీ తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఒక అరుదైన ఘట్టం ఆవిష్కృతం కానుంది....
By Pinnehasan Odela 2026-01-16 15:06:03 0 334
Goa
Goa BJP Reviews Organization and Governance Priorities
The Goa BJP State Executive Committee convened to review the party's organizational progress and...
By Navya Sree 2026-06-25 07:17:45 0 79
Business & Finance
Boost Your Bank Loan Rating for Faster Approvals
A strong bank loan rating reflects your business's financial stability and creditworthiness,...
By Navya Sree 2026-07-20 06:16:01 0 26
Telangana
రేపటి నుంచి స్కూళ్లకు సెలవులు
తెలుగు రాష్ట్రాల్లోని స్కూలు విద్యార్థులకు గుడ్స్యూస్. పాఠశాలలకు నేడే చివరి వర్కింగ్ డే. రేపటి...
By Mitappaly Shiavji 2026-01-09 06:56:01 0 489
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com