పుంగనూరు: త్వరితగతిన పనులు పూర్తి చేయాలి: కలెక్టర్

0
48

చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ మంగళవారం పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్లలో నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వ ఆసుపత్రి భవనాన్ని పరిశీలించారు. చివరి దశకు చేరుకున్న పనులకు నిధుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని, పనులు త్వరతగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సురేంద్రనాథరెడ్డి, డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Bharat Aawaz
భారత్ Vs. ఇండియా: పాత్రికేయుని స్థానం ఎక్కడ? ( Bharat Vs. India: Where is the Journalist's Position? )
భారత్ Vs. ఇండియా: పాత్రికేయుని స్థానం ఎక్కడ?( Bharat Vs. India: Where is the Journalist's...
By Bharat Aawaz 2025-07-08 17:58:50 0 1K
Telangana
నర్సంపేట మున్సిపాలిటీ భారత జనగణన సర్వే....
  *నర్సంపేట మున్సిపాలిటీ,వరంగల్ జిల్లా.*  *భారత జనగణన 2027 డిజిటల్ సర్వేలో ప్రజలందరూ...
By Gujile Ramu 2026-04-27 11:50:20 0 117
Andhra Pradesh
ప్లాస్టిక్ కవర్స్ వాడటాన్ని ప్రతి ఒక్కరు మానేయాలి : కమిషనర్
కర్నూలు సిటీ :  ప్లాస్టిక్‌ వాడకాన్ని ప్రతి ఒక్కరూ నిషేధించాలి• నగరపాలక సంస్థ...
By Hari Krishna 2026-01-20 12:19:39 0 139
Entertainment
అప్పుడు యావరేజ్ బ్యూటీ.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్.! ట్రోల్ చేసినవారే ఫిదా అవుతున్నారు
హీరోయిన్స్ తమ అందాలతో ప్రేక్షకులను కవ్విస్తూ ఉంటారు. రోజు రోజుకు అందాన్ని మరింత పెంచుకుంటూ...
By SivaNagendra Annapareddy 2025-12-21 11:21:00 0 191
Telangana
అమ్మకు ఇచ్చే గౌరవమే ప్రతి మహిళకు, సిఐ శివశంకర్
సమాజంలో మహిళలకు గౌరవం ఇవ్వడం ప్రతి ఒక్కరి బాధ్యత అని చెబుతుంటారు. కానీ ఆ మాటలను చేతల్లో చూపిస్తూ...
By Nookapangu Manikanta 2026-05-09 09:44:54 0 82
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com