వరంగల్ జిల్లాలోని వర్ధన్నపేట పట్టడానికి చెందిన వ్యవసాయ కూలీ వడదెబ్బకు మృతి...

0
67

వరంగల్: వడదెబ్బతో వ్యవసాయ కూలీ మృతి

భారత్ అవాజ్ న్యూస్: 13 మే నేడువరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణానికి చెందిన వ్యవసాయ కూలీ వడదెబ్బతో మృతిచెందారు. స్థానికులు తెలిపిన వివరాలు.. సోమవారం పనుల నిమిత్తం పొలానికి వెళ్లిన కొండేటి మల్లయ్య (47) తీవ్ర ఎండవేడిమికి అస్వస్థతకు గురయ్యాడు. గమనించిన సహకూలీలు వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందారు. ఇటీవల పెరుగుతున్న ఎండల తీవ్రతతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు..... ప్రభుత్వ ఆదుకోవాలని కుటుంబ సభ్యులు కోరుకుంటున్నా.... దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము

Search
Categories
Read More
Andhra Pradesh
పలు గ్రామాల్లో నేడు పవర్ కట్
బొబ్బిలి మండలం పారాది సబ్ స్టేషన్ నుంచి విద్యుత్ సరఫరా అయ్యే పారాది, నారాయణప్పవలస, మెట్టవలస ఫీడర్...
By Boiena Rajesh 2026-05-01 01:24:52 0 142
Telangana
హనుమకొండ జిల్లాలో దారుణం..
భరత్ ఆవాజ్ (ప్రతి నిధి):  హనుమకొండ జిల్లా వేలేరు మండలం ఎర్రబెల్లి గ్రామంలో ధారావత్ రాజకుమార్...
By Prashanth Goindla 2026-02-26 12:00:29 0 264
Telangana
జుక్కల్ : చిరుత మృత్యువాత
జుక్కల్ మండలం బస్వాపూర్ - దోస్పల్లి శివారులో చిరుత మృత్యువాత పడిందని స్థానికులు తెలిపారు. సోమవారం...
By Thativar Shivaji 2026-01-20 08:08:50 0 555
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com