"బీఆర్ఎస్ కోరుకున్నట్టు క్షణాల్లో విచారణ జరగదు: రేవంత్ రెడ్డి.|

0
570

హైదరాబాద్: రేవంత్ రెడ్డి మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో బండి సంజయ్ కుమార్ కుమారుడిపై నమోదైన కేసు విచారణపై స్పందించారు. 

కేసు దర్యాప్తు ఇప్పటికే ప్రారంభమైందని, అయితే బీఆర్ఎస్ నేతలు కోరుకున్నట్లుగా “క్షణాల్లో విచారణ పూర్తయ్యే అవకాశం లేదని” వ్యాఖ్యానించారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన కారణంగా పోలీసు యంత్రాంగం భద్రతా ఏర్పాట్లలో నిమగ్నమై ఉండటంతో విచారణలో కొంత ఆలస్యం జరిగిందని తెలిపారు. 

అయినప్పటికీ, చట్టం తన పని తాను చేసుకుంటూ ముందుకు వెళ్తుందని స్పష్టం చేశారు.

“ఎంత పెద్దవారైనా ఉపేక్షించేది లేదు” అని పేర్కొన్న సీఎం, మే 8న బాధితురాలి తల్లి ఫిర్యాదు చేసేముందే బండి భగీరత్ ఫిర్యాదు చేసిన విషయాన్ని కూడా ప్రస్తావించారు. 

ప్రస్తుతం కేసును అన్ని కోణాల్లో పరిశీలిస్తున్నామని తెలిపారు.

#Sidhumaroju

Search
Categories
Read More
Andhra Pradesh
అనంతపురం: SBI బ్యాంక్ వారి ప్రాపర్టీ ఎక్స్‌పో 2026 ఈ 13,14 తేదీలు మాత్రమే రుణాల ఆఫర్
అనంత: SBI వారి గృహ రుణాలు 13,14 తేదీలలో సంక్రాంతి ఆఫర్లు ఇస్తుంది  వివిధ రియల్ ఎస్టేట్...
By Eslavath RameshNaik 2026-01-14 07:13:08 0 246
Andhra Pradesh
విజయవాడ పూర్ణానంద పేట శిరిడి సాయిబాబా వార్షికోత్సవ సందర్భంగా హాజరైన వెల్లంపల్లి శ్రీనివాస్
విజయవాడ  15-04-2026   ప్రచురణార్ధం    పూర్ణానందంపేట శ్రీ షిర్డీ సాయిబాబా...
By Rajini Kumari 2026-04-15 13:07:24 0 137
Business & Finance
Haryana Strengthens Business-Friendly Governance
Haryana is advancing business-friendly governance through a proposed Right to Business framework...
By Navya Sree 2026-06-30 06:04:16 0 45
Business & Finance
Unsecured Loans for Flexible Business Funding Solutions
Unsecured loans provide quick access to funds without requiring collateral, making them an...
By Navya Sree 2026-07-23 06:16:42 0 27
Andhra Pradesh
అన్నమయ్య జిల్లాలో మాట నిలబెట్టుకున్న హెచ్ఎం
బి.కొత్తకోట మండలంలోని గొళ్లపల్లి ZP హైస్కూల్లో 10వ తరగతి చదువుతున్న చందన, వరుణ్‌లు 555...
By Pagadala Venkateswar 2026-05-28 05:27:30 0 70
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com