సరిహద్దులు దాటుతున్న చింతూరు "ఆకు" కష్టాలు.

0
183

చింతూరు అడవుల్లో ప్రకృతి ప్రసాదించిన సంపద ఉంది, కష్టపడే చేతులు ఉన్నాయి. కానీ, ఆ కష్టానికి తగిన ఫలితాన్ని ఇచ్చే ప్రభుత్వ సహకారం మాత్రం కరువైంది. ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ అధికారుల ఉదాసీనత వల్ల గిరిజన జీవనోపాధి ఇప్పుడు 'నది' దాటి పక్క రాష్ట్రానికి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది.గతంలో చింతూరు కేంద్రంగా సాఫీగా సాగిన తునికాకు (బీడీ ఆకు) సేకరణ, ఇప్పుడు అధికారుల పట్టింపులేమితో అటకెక్కింది.ఇక్కడ కొనేవారు లేక, గిరిజనులు తాము సేకరించిన ఆకును పడవల్లో నింపుకుని, ప్రమాదకరమైన సీలేరు నదిని దాటి ఒడిశాకు వెళ్తున్నారు.తమ ప్రాంతంలోనే గిట్టుబాటు ధర దక్కాల్సిన చోట, ప్రాణాలు పణంగా పెట్టి పక్క రాష్ట్రంలో అమ్ముకోవాల్సి రావడం శోచనీయం.ఇకనైనా  చొరవ తీసుకోవాలని స్థానిక ప్రజలు అటవీ అధికారులను కోరుతున్నారు.

# Yadagiri 

Search
Categories
Read More
Andhra Pradesh
డ్రగ్స్ పై దండయాత్ర
*ఎన్. టి. ఆర్. జిల్లా పోలీస్ కమీషనర్ వారి కార్యాలయం, విజయవాడ*     *పత్రికా...
By Rajini Kumari 2026-02-05 07:41:38 0 168
Business & Finance
CSC Registration to Grow Your Digital Service Business
CSC (Common Service Center) Registration empowers entrepreneurs to deliver digital government,...
By Navya Sree 2026-07-21 05:48:01 0 51
Lakshdweep
Coastal and Marine Conservation Efforts in Lakshadweep
Coastal and marine conservation has been a key priority in Lakshadweep due to its rich...
By Fathima Safa 2026-06-18 09:11:01 0 162
Tripura
Agriculture and Farmer Welfare Programs Driving Growth
Agriculture and farmer welfare programs continue to play a crucial role in strengthening India's...
By Fathima Safa 2026-06-25 09:41:34 0 126
Andhra Pradesh
Chandrababu Naidu: శివరాత్రి నేపథ్యంలో... ఏపీలోని శైవక్షేత్రాలపై సీఎం చంద్రబాబు సమీక్ష.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలన్న సీఎం చంద్రబాబు దేవాదాయశాఖ...
By Pagadala Venkateswar 2026-02-11 07:47:48 0 151
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com