పుంగనూరు: ఆ ఆరోపణలు పూర్తిగా అబద్ధం.. పట్టాదారులు

0
59

అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలం రాగానిపల్లి పంచాయతీలోని సర్వే నంబర్ 337/3కు చెందిన భూమిపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని పట్టాదారులు కే. గౌరమ్మ, కే. చంద్రప్ప శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలిపారు. తాము ఎటువంటి కబ్జాలకు పాల్పడలేదని, తమ భూమినే సాగు చేస్తున్నామని స్పష్టం చేశారు. భూమిపై మునపు తీసుకున్న బ్యాంకు రుణ పత్రాలు తమ వద్ద ఉన్నాయని, అందుకు సంబంధించిన పత్రాలన్నీ మీడియాకు చూపించారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
మార్కాపురం జిల్లా దర్శి నియోజకవర్గంలో గొట్టిపాటి లక్ష్మి గారు మీ పింఛన్ల కార్యక్రమం
* *టిడిపి - జనసేన -  కుటుంబ సభ్యులు అందరికీ నమస్కారం* :🙏 తేదీ : 28-02-2026, అనగా రేపు దర్శి...
By Chennaiah Kati 2026-02-28 03:44:50 0 228
Andhra Pradesh
పెద్దాపురం ఆసుపత్రిలో మాతృత్వం కార్యక్రమం 100వ వారం పూర్తి
పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతి బుధవారం నిర్వహిస్తున్న మాతృత్వం కార్యక్రమం 100వ వారాన్ని...
By Ratna Sekhar 2026-03-11 07:55:03 0 971
Telangana
సంక్రాంతి శోభ - ముగ్గుల ప్రభ.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  ప్రజా పాలనలో మహిళలకు పెద్దపీట వేసిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్...
By Sidhu Maroju 2026-01-12 10:07:54 0 204
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com