పెద్దపల్లి మార్కెట్ యార్డులో మక్కలు చోరీ...!

0
80

పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో మొక్కల కొనుగోలు కేంద్రాన్ని ప్రభుత్వ విఎస్, ఎమ్మెల్యే చింతకుంట విజయ రామారావు ప్రారంభించారు.రైతులు మక్కలను  ఆరబోసుకున్నారు . బుధవారం రాత్రి కురిసిన ఈదురు గాలులకు రైతులు ఎవరు కూడా మార్కెట్ యార్డులు లేకపోవడంతో దొంగలు పడ్డారు. బంధంపల్లికి చెందిన రైతు దామోదర్ మక్కలు ఆరబెట్టుకోగా రాత్రి సమయంలో సుమారు 6 క్వింటాల వరకు దోచుకున్నట్టు ఆవేదన వ్యక్తం చేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఈతకు వెళ్లిన యువకుడు మృతి... విషాదం
మదనపల్లె మండలంలో ఆదివారం చీకిలబైలుకు ఈతకు వెళ్లిన యువకుడు సుబ్బిరెడ్డిబావిలో ప్రమాదవశాత్తు నీటిలో...
By Pagadala Venkateswar 2026-04-27 05:42:29 0 52
Andhra Pradesh
నందిగామలో "జలధార జలహారతి "కార్యక్రమం
నీటి సంరక్షణపై ప్రజలకు అవగాహన పెంపొందించడం ముఖ్య లక్ష్యం: మున్సిపల్ కమిషనర్ లోవరాజు నందిగామ,...
By Patan Khuddus 2026-04-18 10:41:46 0 378
Andhra Pradesh
మదనపల్లె: ప్రేమ వివాహం చేసుకున్నందుకు ఊరి వెలి-ASPకి ఫిర్యాదు.
సోమల మండలం కందూరు గ్రామానికి చెందిన గౌరి, ఆనంద్ కుమార్ అనే యువకుడిని 2003లో ప్రేమ వివాహం...
By Pagadala Venkateswar 2026-03-06 02:53:34 0 103
Telangana
ఆర్టీసీ కార్మికుల సమ్మెకి సంపూర్ణ మద్దతు తెలిపిన బీజేపీ నాయకులు
మంచిర్యాల :కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని...
By Avunoori Mahesh 2026-04-23 08:34:41 0 101
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com