మీ సేవ ఆపరేటర్ ను ప్రభుత్వం ఆదుకోవాలి.
Posted 2026-05-05 10:20:13
0
122
చిలుకూరులో రెండు రోజులక్రితం జరిగిన విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో అగ్నిప్రమాదంలో నష్టపోయిన మీసేవా ఆపరేటర్ యజమాని రేపాల చంద్రశేఖర్ ను ఆదుకోవాలని TMOA జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గొట్టిపర్తి శ్రీకాంత్, మండవ వీరబాబు కోరారు. మంగళవారం చంద్రశేఖర్ మీసేవా కేంద్రాన్ని పరిశీలించారు. ప్రమాద తీరును, జరిగిన నష్టాన్ని తెలుసుకున్నారు. మీసేవా యజమాని చంద్రశేఖర్ కు మీసేవా ఆపరేటర్లు అండగా ఉంటారని తెలిపారు. ప్రభుత్వ అధికారులు కూడా స్పందించి చంద్ర శేఖర్ కు బాసటగా నిలవాలన్నారు. వారి వెంట మీసేవా ఆపరేటర్లు, స్థానిక నాయకులు ఉన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
నిజామాబాద్: మామిడిపల్లి జాతీయ రాహదరిపై రోడ్డు ప్రమదం
ఆర్మూర్ పట్టానమ్లోని మామిడిపల్లి 44 వ జాతీయ రాహదరిపై బైకును కారు డికోనా ఘటానాలో ఒకారు మరనిచగా...
డబుల్ బెడ్రూమ్ ఇళ్ల (2BHK) ప్రాజెక్టులకు ఇసుక రవాణా చేసిన కాంట్రాక్టర్లపై విచారణ జరపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక విజ్ఞప్తి
డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంలో ఇసుక సరఫరాపై తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్...
ఓటుకు నోటు కేసులో మరో కీలక పరిణామం
ఓటుకు నోటు కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు విచారణను సుప్రీంకోర్టు వాయిదా...
కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టు తీర్పు కాంగ్రెస్ కుట్రలకు గట్టి చెంపపెట్టు
ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు స్టే ఇవ్వడంతో ,
ఈ రాజకీయ కక్షసాధింపు చర్యకు ఎదురు దెబ్బ...
నిజామాబాద్
గౌరవ పార్లమెంట్ సభ్యులు ఎంపి ధర్మపురి అర్వింద్ గారి కృషితో ఇందూరులో జాతీయ పసుపు బోర్డు కార్యాలయo...