బి ఆర్ ఎస్ సభను ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం చెక్ పెట్టడం జరిగింది....

0
107

   వరంగల్: వావ్ ఏం ప్లాన్ చేశారు... 

భారత్ అవాజ్ న్యూస్: వరంగల్ లోని 6 తేదీన బిఆర్ఎస్ సభను కాంగ్రెస్ చెక్ పెట్టడం జరిగింది...

BRS సభకు సుబేదారి ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ దక్కకుండా ప్రభుత్వం చెక్ పెట్టింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ చేసిన ఆర్ట్స్ కాలేజీ మైదానాన్ని ప్రభుత్వ కార్యక్రమానికి బ్లాక్ చేసి గులాబీ పార్టీకి షాక్ ఇచ్చారు. ఆర్ట్స్ కాలేజీ మైదానమైతే జన సమీకరణకు అనువుగా ఉంటుందనుకున్న BRS నేతలకు, అధికారులు రైతు మేళా నిర్వహిస్తున్నామని చెప్పడంతో హంటర్ రోడ్లోని ఖాళీ ప్రదేశాన్ని ఖరారు చేశారు... దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము

Search
Categories
Read More
Telangana
New rules of Ration card.
కొత్త రేషన్ కార్డ్ నిబంధనలు 2026 కొత్త నిబంధనలు - ముఖ్యాంశాలు   కేంద్ర ప్రభుత్వం ప్రధాన్...
By G k Nookala 2026-03-05 10:34:37 0 98
Karnataka
New Alcohol-in-Beverage Tax Structure Rolls Out
Karnataka has implemented a pioneering Alcohol-in-Beverage (AIB) excise policy, shifting taxation...
By Dunna Jessicaruth 2026-05-18 06:56:50 0 27
Andhra Pradesh
మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
*వై ఎస్ జగన్ కి జన్మదిన శుభాకాంక్షలు*   *మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి...
By Rajini Kumari 2025-12-21 09:16:18 0 219
Goa
Infrastructure & Weather
A major explosion at the Amona 220kV substation early Friday plunged several areas of Sanquelim...
By Dunna Jessicaruth 2026-05-16 05:54:06 0 71
Telangana
Janagana 2027 start today
జనగణనలో భాగంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు సెల్ఫ్ ఎన్యుమరేషన్ (స్వీయ గణన) లో పాల్గొని...
By G k Nookala 2026-04-26 11:01:53 0 117
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com