అధ్యాపకుల సమావేశం లో పాల్గొన్న ఎంమ్మెల్యే,జిల్లా కలెక్టర్!

0
252

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కాలేజీ రోడ్డు పద్మ నాయక్ (AC) ఫంక్షన్ హాల్ లో మంచిర్యాల జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్య అధ్యక్షతన జరిగిన మంచిర్యాల నియోజకవర్గ ప్రధానోపాధ్యాయుల సమావేశంలో పాల్గొన్న మంచిర్యాల జిల్లా కలెక్టర్ శ్రీ కుమార్ దీపక్, మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు,

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ ప్రైవేట్ స్కూల్ లో చెప్పే విద్య కన్న మన ప్రభుత్వ పాఠశాలల్లో నైణ్యమైన విద్య అందించాలని సూచించారు..

నా కోరిక ఒక్కటే తెలంగాణ రాష్ట్రంలోనే విద్య విషయంలో మంచిర్యాల నియోజకవర్గం మొదటి స్థానం ఉండాలని తెలిపారు..

ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, మంచిర్యాల నియోజకవర్గ ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు..

Search
Categories
Read More
Telangana
గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి cc రోడ్డు ప్రారంభం
తలకొండపల్లి మండలం లోని పడకల్ గ్రామంలో సర్పంచ్ డోకూరి సునీత ప్రభాకర్ రెడ్డి చేసే అభివృద్ధి లో...
By MERIGE MALLESH 2026-03-28 09:59:04 0 351
SURAKSHA
Karnataka Police Blood Donation Drives Save Many Lives Every Month
: Karnataka Police organizes blood donation camps regularly across districts. Officers donate...
By Kalaga Sailaja 2026-07-01 11:43:39 0 134
SURAKSHA
Janamaithri Suraksha: Bridging the Gap in Community Policing
The Janamaithri Suraksha Project stands as a landmark initiative by the Kerala State Police,...
By Lokeshwari Panthadi 2026-07-03 07:33:50 0 69
Business & Finance
Infrastructure Projects Boost Logistics and Commercial Activity in Pune
Ongoing investments in metro expansion, road connectivity, and industrial infrastructure are...
By Navya Sree 2026-07-04 08:55:20 0 57
Telangana
"మారేడుపల్లిలో ‘మీ సురక్ష’.. కాలనీవాసులకు ఎస్హెచ్ఓ నోముల వెంకటేష్ కీలక సూచనలు.|
సికింద్రాబాద్ : మారేడుపల్లి కాలనీల పరిధిలో ప్రజల్లో చైతన్యం నింపేందుకు స్థానిక పోలీస్ శాఖ...
By Sidhu Maroju 2026-06-17 04:50:40 0 174
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com