పేద కుటుంబాలకు వాసవి వృద్ధాప్య పెన్షన్ పంపిణీ

0
213

జై వాసవీ !!! జై

 

"" వాసవీ వృద్ధాప్య పెన్షన్స్ ""(65 వ నెల పంపిణీ"

ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణంలో 65వ నెల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో... కార్యక్రమ నిర్వాహకులు: పారేపల్లి సాయిబాబు నేతృత్వంలో కార్యక్రమం నిర్వహించారు ఒక్కో కుటుంబానికి 750:00 చొప్పున 10 నిరుపేద ఆర్యవైశ్య కుటుంబాలకు ₹ 7,500-00 పంపిణీ జరిగింది.వితరణ చేసిన వారు: యన్. టి. ఆర్. జిల్లా,విజయవాడ వాస్తవ్యులు శ్రీ మండే పూడి రామకృష్ణ ప్రసాద్ - (లేటు) పద్మకుమారి గార్ల ఆశీస్సులతో.... వారి కుమారుడు - కోడలు శ్రీ మండే పూడి మణి కుమార్ ధర్మపత్ని రాధిక మరియు మనుమడు శ్రీకర్మ మనుమరాలు చిరంజీవి కుమారి తపస్వి పద్మకుమారి గార్ల సౌజన్యంతో....చిట్టి తల్లి తపస్వి పుట్టినరోజు సందర్భంగా... వారి చేతులమీదుగా పంపిణీ జరిగింది ఈ సందర్భంగా...స్పాన్సరర్స్ అయిన మండే పూడి రాధిక, శ్రీకర్, తపస్వి లను శాలువాలతో నిర్వాహకులు పారేపల్లి సాయిబాబు ఘనంగా సత్కరించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: అగ్ని ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్ఎఫ్ఓ
పుంగనూరు పట్టణంలోని భగత్ సింగ్ కాలనీలో సోమవారం పెట్రోల్ బంక్ సిబ్బందికి స్టేషన్ ఫైర్ ఆఫీసర్...
By Kothuru Murali 2026-03-17 06:58:53 0 122
Telangana
ఎంమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ని సన్మాంచిన బార్ అసోసియేషన్
మంచిర్యాల నియోజకవర్గం : ఇటీవల జరిగిన 2026-27 మంచిర్యాల జిల్లా బార్ అసోసియేషన్ ఎలక్షన్ లో నూతనంగా...
By Avunoori Mahesh 2026-04-13 14:08:05 0 149
Andhra Pradesh
గవినివారిపాలెం లో న్యాయ విజ్ఞాన సదస్సు*
చీరాల మండలం లోని గవినివారి పాలెం గ్రామం నందు ఒంగోలు ఇందిరా ప్రియధర్సిని న్యాయ కళాశాల ఆధ్వర్యం లో...
By Vadlamudi NagaVenkat 2026-04-17 05:23:39 0 163
Andhra Pradesh
ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు ఘన నివాళులు
ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా రాజంపేట పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు...
By Benguluri Madhubabu 2026-01-18 06:36:15 0 269
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com