రాష్ట్ర స్థాయి స్పోర్ట్స్ స్కూల్ అడ్మిషన్స్ ఎంపిక విధానాన్ని పరిశీలించిన సాట్స్ చైర్మన్ శివసేన రెడ్డి
Posted 2026-05-01 08:59:26
0
150
ఈ రోజు స్పోర్ట్స్ స్కూల్ హకింపేట్లో జరుగుతున్న అడ్మిషన్స్ ప్రక్రియలో భాగంగా, స్టేట్ లెవెల్ ఈవెంట్స్లో విద్యార్థులు ఎలా పాల్గొంటున్నారు, అలాగే అక్కడి స్పోర్ట్స్ ట్రైనింగ్ మరియు ఎంపిక విధానం ఎలా కొనసాగుతోంది అన్న విషయాలను పరిశీలించిన తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ మరియు వనపర్తి డీసీసీ అధ్యక్షులు శివసేన రెడ్డి,
ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో మాట్లాడుతూ క్రీడల్లో నైపుణ్యాన్ని పెంపొందించుకోవడానికి క్రమశిక్షణ, కృషి మరియు నిరంతర సాధన ఎంతో ముఖ్యమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఓఎస్డి మమత గారు, ప్రిన్సిపాల్, కోచ్లు, స్కూల్ సిబ్బంది మరియు స్పోర్ట్స్ అధికారులు పాల్గొన్నారు
Search
Categories
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chhattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy
Read More
జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సమర్పించిన తుది నివేదికను హైకోర్టు రద్దు చేస్తూ సంచలన తీర్పు
తెలంగాణ హైకోర్టు అత్యంత కీలకమైన తీర్పును వెలువరించింది.
జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సమర్పించిన...
అన్నమయ్య జిల్లా ఆస్పత్రికి ఐడిబిఐ బ్యాంక్ భారీ సాయం
మదనపల్లి జిల్లా ఆస్పత్రిలో రోగుల సౌకర్యార్థం ఐడిబిఐ బ్యాంక్ గురువారం రూ. 3 లక్షల విలువైన...
డిసెంబర్ నాటికి అన్ని ప్రభుత్వ సేవలూ ఆన్లైన్: సీఎం చంద్రబాబు.
డిసెంబర్ నాటికి అన్ని ప్రభుత్వ సేవలూ ఆన్లైన్: సీఎం చంద్రబాబు
29-04-2026 Wed 21:06 | Andhra...
దీన్ని మీద జంగంపల్లిలో భూ వివాదం.
మదనపల్లె నియోజకవర్గం దిన్నిమీద జంగంపల్లె గ్రామంలో భూ వివాదం కారణంగా దాయాదులు నారాయణ, రవిబాబు...
పుంగనూరు నియోజకవర్గం : షేర్ ఆటో బోల్తా పడి ఇద్దరి పరిస్థితి విషమం
శనివారం పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం, గడ్డం వారిపల్లి సమీపంలో ఫోన్ మాట్లాడుతూ ఆటో...