గంజాయి బానిసలకు డీ-అడిక్షన్ సెంటర్ లో కౌన్సెలింగ్.

0
68

కురబలకోట మండలానికి చెందిన ఇద్దరు గంజాయి బానిసలకు మార్పు తీసుకురావాలని మదనపల్లె డీఎస్పీ పావని ఆదేశించారు. వారిని మదనపల్లెలోని డీ-అడిక్షన్ అండ్ రిహాలిబిటేషన్ సెంటర్‌కు తరలించి, ముదివేడు ఎస్ఐ మధురామ చంద్రుడు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ చర్య గంజాయి వ్యసనం నుండి విముక్తి కల్పించే ప్రయత్నంలో భాగంగా జరిగింది.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: 200 కుటుంబాలకు రంజాన్ తోఫా కిట్లు పంపిణీ టూరు మురళి
పుంగనూరు పట్టణంలో నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి చల్లా బాబు ఆదేశాల మేరకు 200 పేద కుటుంబాలకు రంజాన్...
By Kothuru Murali 2026-03-20 06:02:48 0 112
Bharat Aawaz
Voices Lost Across Borders: When Language Becomes a Barrier to Citizenship
In a shocking incident in late June, six innocent people including a pregnant woman and three...
By Citizen Rights Council 2025-07-10 13:06:28 0 1K
Andhra Pradesh
రైతు సంక్షేమమే చంద్రన్న ధ్యేయం: జ్వాలా ప్రసాద్ రైతుల అభివృద్ధికి అండగా తంగిరాల సౌమ్య
రైతు సంక్షేమమే చంద్రన్న ధ్యేయం: జ్వాలా ప్రసాద్ రైతుల అభివృద్ధికి అండగా తంగిరాల సౌమ్య...
By Patan Khuddus 2026-04-22 12:26:06 0 249
Telangana
తెలంగాణ ఉద్యమకారుడా చలో హైదరాబాద్
  భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి    18/4/ 2026 హైదరాబాదులో తెలంగాణ ఉద్యమకారుల...
By Nookapangu Manikanta 2026-04-17 11:56:30 0 93
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com