సత్తా చాటిన ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల విద్యార్థినులు

0
118

మహబూబాబాద్ జిల్లా ఏజెన్సీ ప్రాంతమైన కొత్తగూడ మండలం పదవ తరగతి ఫలితాల్లో రికార్డు స్థాయి విజయాన్ని సొంతం చేసుకుంది. మండలంలోని మొత్తం 9 పాఠశాలలకు గాను 252 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, అందరూ ఉత్తీర్ణత సాధించి 100 శాతం ఫలితాలను నమోదు చేసినట్లు మండల విద్యాశాఖాధికారి (ఎంఈఓ) గుమ్మడి లక్ష్మీనారాయణ తెలిపారు.

మండలంలోని వివిధ విద్యాసంస్థల ఫలితాలు ఈ విధంగా ఉన్నాయిని 
​జడ్పీ హైస్కూల్స్: పొగలపల్లి (42)బత్తులపల్లి (8 ), ఓటాయి (4), ఎద్దులపల్లి (2) విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించారు.
​కేజీబీవీ: 34 మంది విద్యార్థినులు ఉత్తీర్ణులయ్యారు.
​ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలలు: కొత్తగూడ బాయ్స్ (32), కొత్తగూడ గర్ల్స్ (32), సాదిరెడ్డిపల్లి (20) విద్యార్థులు విజయం సాధించారు.
​ గాంధీనగర్  ట్రైబల్ వెల్ఫేర్ గురుకులంలో బాలికలు అత్యధికంగా 78 మంది విద్యార్థులు ఉత్తీర్ణులై మండలంలోనే ప్రత్యేక గుర్తింపు పొందారు.
​మండల టాపర్లుగా 
ట్రైబల్ వెల్ఫేర్ గురుకులానికి చెందిన బాలికలు మండల స్థాయి ర్యాంకుల్లో అగ్రస్థానంలో నిలిచి సత్తా చాటారుని .
​తేజస్వి మండల్ టాపర్ 568,​    వైష్ణవి & బిందు: 563 మార్కులతో ద్వితీయ స్థానాన్ని పంచుకున్నారు.
​హసి ని : 562 మార్కులతో తృతీయ స్థానంలో నిలిచింది.
​ఏజెన్సీ మండలంలో ఇంతటి అద్భుత ఫలితాలు రావడం పట్ల విద్యాశాఖ అధికారులు మరియు తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల కృషిని, ఉపాధ్యాయుల బోధనా ను ఎంఈఓ ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పశు ఆరోగ్యం పై పాడి రైతులందరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ బి వేణుగోపాల్ తెలిపారు.
  బాపట్ల: మండలంలోని ఈతేరు గ్రామంలో శుక్రవారం ఉచిత పశు ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ...
By Gadiyapudi Narendra 2026-01-23 16:24:13 0 272
Andhra Pradesh
పుంగనూరు: నకిలీ సీళ్ల కేసులో ఐదుగురు అరెస్ట్
పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలం 106 రామిరెడ్డిగారి పల్లె విలేజ్ సెక్రటరీ సీళ్లను...
By Kothuru Murali 2026-03-24 13:41:26 0 115
Andhra Pradesh
రేపు ఉదయం నుంచి మంగళగిరి ప్రీమియర్ లీగ్ 4 క్రికెట్ టోర్నమెంట్
*రేపు ఉదయం నుంచే మంగళగిరి ప్రీమియర్ లీగ్-4 క్రికెట్ టోర్నమెంట్*    *నారా లోకేష్...
By Rajini Kumari 2025-12-20 13:44:42 0 154
Andhra Pradesh
Chandrababu Naidu: కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల చేరుకున్న సీఎం చంద్రబాబు.
    Chandrababu Naidu: కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల చేరుకున్న సీఎం చంద్రబాబు...
By Pagadala Venkateswar 2026-03-20 14:05:57 0 133
Karnataka
Guided Tours Begin at Bengaluru’s Iconic Vidhana Soudha
From June 1, 2025, Vidhana Soudha, Karnataka’s legislative seat, opened its doors for...
By Bharat Aawaz 2025-07-17 06:47:46 0 2K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com