మే 6 న వరంగల్ లో బి ఆర్ ఎస్ సభ.....

0
146

భారత్ అవాజ్ న్యూస్: 6న వరంగల్లో బీఆర్ఎస్ సభ!

హాజరుకానున్న వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

BHARAT RASHTRA SAN

BRS

భారత రాష్ట్ర సమితి..

నాలుగేండ్ల క్రింద హన్మకొండలో కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ అన్నదాతలకు కీలక హామీలిచ్చిన రాహుల్, రేవంత్ హామీలు అమలు చేయాలని ప్రతిపక్షం డిమాండ్ ఈ మేరకు కాంగ్రెస్ మోసంపై రైతులతో సభభారీగా రైతులను సమీకరించాలని నిర్ణయం కేటీఆర్తో ఉమ్మడి జిల్లా నేతల సమావేశం

జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేయాలని దిశానిర్దేశం..

“భారత రాష్ట్ర సమితు

కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు...

చేయడంలో విఫలమైందని ఆరోపిస్తూ, బీఆర్ఎస్ పార్టీ మే 6న వరంగల్ లో భారీ బహిరంగ సభను నిర్వహించనుంది. నాలుగేళ్ల క్రితం ఇదే రోజున హన్మకొండలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి సమక్షంలో 'రైతు డిక్లరేషన్' ప్రకటించి, రైతులకు కీలక హామీలు ఇచ్చింది. అయితే, అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్లు దాటినా ఆ హామీలను నెరవేర్చలేదని, రైతులను మోసం చేసిందనే విషయాన్ని జనంలోకి తీసుకెళ్లేందుకు వరంగల్ లో సభ నిర్వహణకు ప్లాన్ చేసింది. ఈ సభకు కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. మంగళవారం సభ నిర్వహణ, రైతు డిక్లరేషన్ అమలుపై కాంగ్రెస్ మోసాన్ని ఎండగట్టడం, రైతు సమస్యలపై పోరాటం వంటి అంశాలపై ఉమ్మడి జిల్లా నేతలతో కేటీఆర్ సమావేశమై దిశా నిర్దేశం చేశారు. అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లాలో పార్టీని బలోపేతం చేయడం జరుగుతుంది... రిపోర్టర్ జి రాము 

 

Search
Categories
Read More
Andhra Pradesh
మహాశివరాత్రి సందర్భంగా సామర్లకోటలో ప్రత్యేక ట్రాఫిక్ ఏర్పాట్లు
సామర్లకోట: మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా పంచారామ భీమేశ్వర స్వామి ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు...
By Ratna Sekhar 2026-02-12 09:41:26 0 351
Andhra Pradesh
పుంగనూరు: పలు ప్రాంతాలలో పరిశీలన చేసిన డిప్యూటీ ఎంపీడీవో
శనివారం పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలంలో డిప్యూటీ ఎంపీడీవో గఫూర్ పలు ప్రాంతాలలో...
By Kothuru Murali 2026-03-29 07:24:25 0 258
Andhra Pradesh
,ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్న బిజెపి పార్టీ అధికార ప్రతినిధి గురురాజ్ దేశాయ్,
  మండలకేంద్రమైన నందవరం లొని బిజెపి కార్యలయంలో బిజెపి జిల్లా అధికార ప్రతినిథి గురురాజ్...
By Boya Dasthagiri 2026-03-24 09:07:16 0 320
Andhra Pradesh
వందే భారత్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అందుబాటులోకి మరో ట్రైన్.. పండగే పండుగ
ఏపీ మీదుగా అనేక వందే భారత్ రైళ్లు సర్వీసులు అందిస్తున్న విషయం తెలిసిందే. విశాఖపట్నం, విజయవాడ,...
By SivaNagendra Annapareddy 2025-12-24 06:48:13 0 322
Andhra Pradesh
పుంగనూరు వ్యవసాయ మార్కెట్లో అగ్నిప్రమాదం
పుంగనూరు వ్యవసాయ మార్కెట్లో మంగళవారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం సంభవించింది. మార్కెట్ ఆవరణలో...
By Kothuru Murali 2026-07-08 09:50:48 0 86
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com