మే 6 న వరంగల్ లో బి ఆర్ ఎస్ సభ.....

0
147

భారత్ అవాజ్ న్యూస్: 6న వరంగల్లో బీఆర్ఎస్ సభ!

హాజరుకానున్న వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

BHARAT RASHTRA SAN

BRS

భారత రాష్ట్ర సమితి..

నాలుగేండ్ల క్రింద హన్మకొండలో కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ అన్నదాతలకు కీలక హామీలిచ్చిన రాహుల్, రేవంత్ హామీలు అమలు చేయాలని ప్రతిపక్షం డిమాండ్ ఈ మేరకు కాంగ్రెస్ మోసంపై రైతులతో సభభారీగా రైతులను సమీకరించాలని నిర్ణయం కేటీఆర్తో ఉమ్మడి జిల్లా నేతల సమావేశం

జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేయాలని దిశానిర్దేశం..

“భారత రాష్ట్ర సమితు

కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు...

చేయడంలో విఫలమైందని ఆరోపిస్తూ, బీఆర్ఎస్ పార్టీ మే 6న వరంగల్ లో భారీ బహిరంగ సభను నిర్వహించనుంది. నాలుగేళ్ల క్రితం ఇదే రోజున హన్మకొండలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి సమక్షంలో 'రైతు డిక్లరేషన్' ప్రకటించి, రైతులకు కీలక హామీలు ఇచ్చింది. అయితే, అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్లు దాటినా ఆ హామీలను నెరవేర్చలేదని, రైతులను మోసం చేసిందనే విషయాన్ని జనంలోకి తీసుకెళ్లేందుకు వరంగల్ లో సభ నిర్వహణకు ప్లాన్ చేసింది. ఈ సభకు కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. మంగళవారం సభ నిర్వహణ, రైతు డిక్లరేషన్ అమలుపై కాంగ్రెస్ మోసాన్ని ఎండగట్టడం, రైతు సమస్యలపై పోరాటం వంటి అంశాలపై ఉమ్మడి జిల్లా నేతలతో కేటీఆర్ సమావేశమై దిశా నిర్దేశం చేశారు. అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లాలో పార్టీని బలోపేతం చేయడం జరుగుతుంది... రిపోర్టర్ జి రాము 

 

Search
Categories
Read More
Business & Finance
Nagaland Strengthens MSME Growth and Entrepreneurship
The Nagaland government is expanding support for micro, small, and medium enterprises (MSMEs)...
By Navya Sree 2026-07-02 13:13:05 0 50
Andhra Pradesh
Chandrababu Naidu: ముగిసిన ఏపీ క్యాబినెట్ భేటీ... రాష్ట్రంలో భారీగా భూ కేటాయింపులు... పరిశ్రమలు, విద్యాలయాలకు పెద్దపీట.
      Chandrababu Naidu: ముగిసిన ఏపీ క్యాబినెట్ భేటీ... రాష్ట్రంలో భారీగా భూ...
By Pagadala Venkateswar 2026-03-13 12:54:18 0 171
Andhra Pradesh
కలెక్టర్ల సదస్సులో ప్రసంగించిన రెవెన్యూ శాఖ మంత్రి అనగానే సత్యప్రసాద్
For scrolls   అమరావతి   *కలెక్టర్ల సదస్సులో ప్రసంగించిన రెవెన్యూ శాఖ మంత్రి అనగాని...
By Rajini Kumari 2025-12-17 09:36:56 0 240
Bihar
Bihar Approves EV Policy 2026 to Boost Green Mobility
Patna: To drastically cut down carbon emissions and save an estimated 10 crore liters of fuel...
By Dunna Jessicaruth 2026-05-16 05:42:44 0 161
Andhra Pradesh
పుంగనూరు: చోరీకి వచ్చాడని అనుమానంతో వ్యక్తికి దేహశుద్ధి
పుంగనూరు మండలం, దిగువపల్లి గ్రామంలో బోరు బావుల వద్ద కేబుల్ వైర్లు దొంగిలించే ప్రయత్నం...
By Kothuru Murali 2026-05-31 16:25:00 0 92
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com