అన్నమయ్య జిల్లాలో పరిశ్రమల అభివృద్ధికి వేగం.
Posted 2026-04-29 04:50:53
0
108
అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మంగళవారం కలెక్టరేట్లో జరిగిన జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశంలో మాట్లాడుతూ, పరిశ్రమల అభివృద్ధికి వేగవంతమైన చర్యలు తీసుకుంటూ గణనీయ పురోగతి సాధిస్తున్నామని తెలిపారు. సింగిల్ విండో విధానం ద్వారా పెట్టుబడిదారులకు అనుకూల వాతావరణం కల్పిస్తున్నామని, గత 53 రోజుల్లో 687 దరఖాస్తులు రాగా, 676కు అనుమతులు మంజూరు చేశామని వెల్లడించారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రూ. 1.45 కోట్ల రాయితీలు, పీఎంఈజీపీ కింద రూ. 9.16 కోట్ల మార్జిన్ మనీ విడుదలైనట్లు తెలిపారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా: జూన్ 2న సీఎం శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారి పర్యటన నేపథ్యంలో సభాస్థలాన్ని పరిశీలించిన మాజీ డీసీసీ కొక్కిరాల విశ్వప్రసాద్ రావు
🎤కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా: ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్):
కొమురం భీం...
మదనపల్లిలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం.
మదనపల్లిలో ఆదివారం జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో కలెక్టర్ నిశాంత్ కుమార్, ఎస్పీ ధీరజ్,...
Upholding Peace: Puducherry Police’s Commitment to Security
The Puducherry Police Department serves as the backbone of safety for the Union Territory,...
తిరుపతి తిరుమలలో సూర్యప్రభ వాహన సేవ వేడుకలు ప్రారంభం
*తిరుపతి : తిరుమలలో జనవరి 25న రథసప్తమి వేడుకలు.*
*ఈ నెల 25న ఉదయం సూర్యప్రభ వాహనసేవతో...
గొల్లగూడెంలో ట్రాక్టర్ ప్రమాదం – పనికి వెళ్తూ బాలిక దుర్మరణం
దేవరపల్లి మండలం గొల్లగూడెం గ్రామ పరిసరాల్లో గురువారం ఉదయం జరిగిన ట్రాక్టర్ ప్రమాదంలో ఓ బాలిక...