దేశ ప్రజలు కు రాష్ట్ర పతి, ప్రధాని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

0
478

 దేశ ప్రజలు కు రాష్ట్ర పతి ద్రౌపది ముర్ము,, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరం లో  నూతన శక్తి సానుకూల మార్పునకు సంకేతమనీ దేశ అభివృద్ధికి, సామరస్యం, పర్యావరణ పరిరక్షణ కు దేశ ప్రజలు కట్టుబడి ఉండాలని  రాష్ట్ర పతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ప్రధాని మోడీ నూతన ఏడాది లో ప్రతి ఒక్కరూ కొత్త ఆలోచనలు, కొత్త ఆశయాలుతో పాటు ఆత్మా విశ్వాసం తో ప్రజలు అందరూ జీవించాలి ఆకాంక్షీంచారు.

Search
Categories
Read More
Telangana
చాలివేంద్రం దగ్గర రాగి అంబలి (జావా) పంపిణీ
మానవసేవ యే మాధవసేవ అంటూ బొల్లు వెంకటయ్య యాదవ్ ఆధ్వర్యంలో రాగి అంబలి పంపిణి రంగారెడ్డి జిల్లా...
By MERIGE MALLESH 2026-04-15 08:11:46 0 152
Andhra Pradesh
మాచాని సోమప్ప వర్ధంతి సందర్భంగా బివి జగనేశ్వర్ రెడ్డి గారు నివాళులర్పించారు.
-*దివంగత మాచాని సోమప్ప గారి 48వ వర్ధంతి సందర్భంగా ఎమ్మిగనూరు పట్టణంలోని మాచాని సోమప్ప సర్కిల్...
By Boya Dasthagiri 2026-03-30 08:08:13 0 179
Andhra Pradesh
పార్లమెంటరీ కమిటీలకు శిక్షణ తరగతులు మంత్రి లోకేష్
పార్లమెంటరీ కమిటీలకు శిక్షణ తరగతుల కార్యక్రమంలో ప్రసంగించిన నారా లోకేష్    టీడీపీలో...
By Rajini Kumari 2026-01-27 11:35:19 0 142
Telangana
మొయినాబాద్: డ్రగ్స్ కేసులో ముమ్మరంగా సిట్ విచారణ
మొయినాబాద్ మున్సిల్ :డ్రగ్స్ కేసులో సిట్ విచారణ ముమ్మరంగా సాగుతోంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే...
By Veeresh Kumar 2026-03-27 07:33:17 0 406
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com