కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు ఆరెకుల సంఘం నాయకులు.,..

0
138

మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలిని కలిసిన ఆరె సంక్షేమ సంఘం నాయకులు

ఆరె సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ చెట్టుపెల్లి గారి ఆధ్వర్యంలో సంఘం నాయకులు మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి ఎర్రబెల్లి స్వర్ణ గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆరె కులస్తులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను వివరించారు.

ఈ సందర్భంగా స్పందించిన శ్రీమతి స్వర్ణ గారు, ఆ సమస్యలను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి, ముఖ్యమంత్రి గారి అపాయింట్ మెంటు తీసుకొని ఆరె సంక్షేమ సంఘం నాయకులతో కలిసి చర్చించి వాటి పరిష్కారానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు...

ఆమె ఇచ్చిన హామీ పట్ల సంఘం నాయకులు కృతజ్ఞతలు తెలియజేశారు....

ఈ కార్యక్రమంలో ఆరె సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ జెండా రాజేష్, దుమాల సుధాకర్, కుడ్ల మనోహర్ రావు, నర్సింగ రావు, యుగంధర్, నాగేశ్వర్ రావు, రఘు,కృష్ణ మూర్తి తదితరులు పాల్గొన్నారు..... భారత్ అవాజ్ న్యూస్ దుగ్గొండి రిపోర్టర్ జి .రాము

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లి: సమిష్టి కృషితో జలధార విజయం – కలెక్టర్.
మంగళవారం మదనపల్లిలో జరిగిన సమావేశంలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ, జలధార ప్రాజెక్టు...
By Pagadala Venkateswar 2026-04-01 04:49:40 0 153
Andhra Pradesh
పుంగనూరు: మధ్యాహ్న భోజనంలో పడ్డ బల్లి
అన్నమయ్య జిల్లా, పుంగనూరులోని మున్సిపల్ అప్పర్ ప్రైమరీ స్కూల్లో బుధవారం మధ్యాహ్న భోజనంలో బల్లి...
By Kothuru Murali 2026-04-02 06:10:55 0 148
Andhra Pradesh
మదనపల్లె బైపాస్‌లో రోడ్డు ప్రమాదం.. 16 మంది భక్తులకు గాయాలు.
మదనపల్లె బైపాస్‌ రోడ్డులో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో 16 మంది బోయకొండ భక్తులు...
By Pagadala Venkateswar 2026-05-10 05:46:29 0 101
Andhra Pradesh
📢 తల్లిదండ్రులారా గమనించండి – రేపే పల్స్ పోలియో!
📢 తల్లిదండ్రులారా గమనించండి – రేపే పల్స్ పోలియో! 👶 5 ఏళ్లలోపు పిల్లలందరికీ తప్పనిసరిగా...
By SivaNagendra Annapareddy 2025-12-20 11:39:41 0 255
Andhra Pradesh
మదనపల్లె: ఆటో ఢీకొని యువకుడికి తీవ్ర గాయాలు.
మదనపల్లెలోని వలసపల్లె వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో చౌడేపల్లి మండలం బోయకొండకు చెందిన...
By Pagadala Venkateswar 2026-04-06 04:22:54 0 180
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com